Posts

Showing posts from January, 2021

ఉన్నత చదువులు చదివి ఉద్యోగానికి వెళ్ళవలసిన కొడుకు చివరకు...

Image
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు పిలుపునిచిన ట్రాక్టర్ రాలీలో అల్లర్లు జరిగి ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. కాగా అతడు ఉత్తరప్రదేశ్లోని బిలాస్పూర్ ప్రాంతానికి చెందిన నవ్రిద్ సింగిల్ గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సింగ్ అక్కడే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు.ఈ విషయం ఇంట్లో కూడదు చెప్పి బంధువులకు ఇచ్చేందుకు స్వదేశానికి వచ్చాడు. ఇంతలోనే ఉద్యమ రూపంలో బలి అయి మరణించాడు. బంధువుల ప్రోత్భలం తొ నవరీత్ కిసాన్ స్త్రైక్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఒక క్రాసింగ్ వద్ద వేగంగా ట్రాక్టర్ నడిపి పోలీస్ భారిగట్ ను ఢీ కొట్టాడు. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి నవరిద్ చిక్కుకుపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు.అయితే పోలీసుల కాల్పుల్లో నవారిద్ చనిపోయినట్టు వార్తలు వినిపించాయి. ఆందోళనలు చేస్తున్న రైతుల పై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అందులో ఒక షెల్ నవనీత్ తలకు తగలడంతో అతడు డ్రైవింగ్ పై నియంత్రణ కోల్పోయాడని తోటి రైతులు ఆరోపించారు. కాగా దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ప్రమాద ఘటనపై సీసీటీవీ పరిశీలించిన పోలీసులు సీసీ రికార్డులో ఎట...

విశాఖ జిల్లాలో తగలబడుతున్న శ్రీ చైతన్య బస్సులు...

Image
విశాఖ జిల్లా వెల్దుర్తి లో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయింది. నిలిపి ఉంచిన బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఎవరు గమనించక పోవడంతో వంటలు మరో రెండు బస్సులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పెందుర్తిలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో కొత్తవలస విశాఖ నుండి ఫైరింజన్లు రప్పించారు. ఈ లోపు మంటలకు మూడు బస్సులు దగ్ధం అయాయి. మంటలు ఎలా చెలరేగాయి అన్న  కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆగి ఉన్న బస్సులో నిప్పులు చెలరేగడంతో ఎవరైనా అంటించార? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్ లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని తెలుస్తోంది. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో చేపల లారీ. సహాయం చేయకుండా దొరికింది దోచుకున్న స్థానికులు...

Image
చేపల వేటకు వెళ్లి దొరికిన చేపలతో మంచి చేపల పులుసు వండుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా? అయితే అదే చేపలు రోడ్డు మీద పడి ఉంటే ఎవరైనా వదులుకుంటారా? అచ్చం అలాంటి సంఘటనే చత్తీస్ఘడ్లో జరిగింది. అసలు విషయం ఏమిటంటే చత్తీస్గడ్ రాజధాని రాయపూర్ లో చేపల లోడుతో వెళ్తున్న ఓ భారీ వాహనం హఠాత్తుగా బోల్తా కొట్టింది. దీంతో అందులోని చేపలన్ని చెల్లాచెదురుగా రోడ్లమీద పడిపోయాయి.ఎప్పుడూ బిజీగా ఉండే అసద్ రోడ్లపై ఈ సంఘటన జరిగింది. రోడ్లపై చెల్లాచెదురుగా పడివున్న చేపలు చూసి స్థానికులు అంత గుంపులుగా వచ్చి సంచులో డబ్బాలో వేసుకుని తీసుకుని తీసుకుపోయారు. ఇక ఈ యాక్సిడెంట్ లో వాహనం డ్రైవర్ క్లీనర్ గాయాలతో ఇబ్బంది పడుతుంటే అక్కడ జనం మాత్రం చేపలు తర్వాత ఎవరైనా అన్నట్టుగా ప్రవర్తించారు. ఇక చేపల కోసం జనం ఎగబడటంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో వాహనాన్ని తిరిగి యథాస్థానానికి తెచ్చారు. ఇబ్బంది పడుతూ మిగిలిన రోడ్డు మీద పడి ఉండే చేపలను తిరిగి ట్రాక్లోకి చేర్చారు. అయితే సహనం చేపలు చేపల ప్రేమికులకు చేరిపోయాయి.

ప్రేమతో రోజు ఇంత ఆలోచనతో జూ పార్క్...

Image
ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం బతకాలనే ప్రేమికుల జంట కోరుకుంటాయి.అయితే కొన్ని కారణాలతో ప్రేమ విఫలమైతే ఆ వ్యక్తి బాధ ని మర్చిపోవడం అంత ఈజీ కాదు.నిజం చెప్పాలంటే ప్రేమలో విఫలమైన వారు తన మనసుతో తన యుద్ధం చేయవలసి ఉంటుంది. కొంతమందైతే తన పెంపుడు జంతువులకు చెట్లకు తమ ప్రేమికుల పేరు పెట్టుకుని గడిపేస్తుంటారు. ముఖ్యంగా ప్రేమికుల రోజు వచ్చిందంటే తమ బాధ వర్ణించలేనిది. అటువంటి వారికోసం అమెరికాలో టెక్సాస్ లో అన్నవరం సన్ అంతొన్య జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున క్రైమియాట్ కాక్రోచ్ అనే  ఫంద్రజ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జూలోని బొద్దింకలు ఎలుకలు కు తమ మాజీ ల పేర్లు పెట్టుకుని ప్రేమికుల రోజున వేరే జంతువు కడుపు నింపే మంచి అవకాశాన్ని జూ అధికారులు కల్పిస్తున్నారు. అయితే ఈలా చేయాలంటే బొద్దింక కు 370 రూపాయలు, ఏ లేఖకు 1800 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మనం బహుమతి ఇచ్చిన వీటిని ఇతర జంతువులకు ఆహారం వేస్తారు. శాఖాహార జంతువులకు శాకాహార బహుమతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందు కోసం 370 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని జూ అధికారులు తెలిపారు.

ఎర్రకోట లోకి ప్రస్తుతం ఎవరికీ అనుమతి లేదు...

Image
ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ఎర్రకోట ను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్లు ఆర్కే లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వలసి ఉంది అని కోరింది. కాగా బర్డ్ ఫ్లూ కారణంగా ఈ నెల 19 నుండి 22 వరకు కోట మూసివేశారు. ఆ తర్వాత గణతంత్ర వేడుకలు సందర్భంగా 22 నుండి 26 వరకు మూసి వేస్తున్నామని ప్రకటించారు. దీంతో 27 నుండి ఎర్రకోట తీసుకుంటుందని పర్యాటకులు భావించారు. అయితే 27 నుండి 31 వరకు ఎర్రకోట మోసే ఉంటుందని ASI నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కోట మూసివేతకు కారణాలు వెల్లడించిన ప్పటికీ రిపబ్లిక్ డే నాడు రైతులు ఎర్రకోట లో ముట్ట డై అందుకు కారణమని తెలుస్తోంది. ముట్టడిలో దెబ్బతిన్న భాగాలను సరిచేసేందుకు మూసివేస్తున్నట్లు సమాచారం. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎర్రకోట ను సందర్శించి ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ASI నీ ఆదేశించారు. మొత్తం మీద ఎర్రకోటను జనవరి 31 వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలు సందర్శించేందుకు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్టర్లతో ర్యాలీ గడ్డంతో రైతు సంఘాల నేతలు ఫిబ్రవరి 1న జరిగే పార్లమెంట్ మార్చి చేసుకుంటూ నట్లు వార...

ఎం.ఐ.ఎం పార్టీ అధినేత సంచలన వాక్యాలు...

Image
హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ వస్తాయి ఈసారి అయిన యోధులు కట్టబోయే మసీదును లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అయోధ్యలో ఐదు ఎకరాల భూమి తీసుకుని కట్టబోతున్న మసీదుకు చందాల ఇవ్వడం తప్ప అన్నారు. అలాంటి మసీదులొ నమాజ్ కూడా చేయకూడదని దేశ వ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. దళితులకు తమ పూర్తిగా సహకరిస్తామని అసదుద్దీన్. ముస్లింలు ఎవ్వరు దలితలతో పోటి పడవద్దు అని సూచించారు. తాను అంభేత్కర్ అభిమానిని అన్న అసద్ గాడ్సే ఫాన్స్ దేశంలో అల్లర్లు సృష్టించగలరు అన్నారు. దేశంలో శాంతి కోరుకునే వారిని ఏంటి నేషనల్స్ పేరుతో జైలుకు పంపిస్తున్నారని అసద్ ఆరోపించారు.

హైదరాబాద్ శివారులో ఆవుల బీభత్సం...

Image
హైదరాబాద్ శివార్లలో పహాడీ షరీఫ్ లొ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురు పై దాడి చేస్తూ పరుగులు తీసింది. ఈ సంఘటనలు ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. కాలినడకన కర్ర సహాయంతో ఖాజా అనే వ్యక్తి ఇంటికి చేరుకున్న సమయంలో లో ఉన్నట్టుండి అతనిపై ఆవు దాడి చేసింది. వృద్ధుని పైకి లేపి కింద పడేసింది. సంఘటన స్థలంలో పడివున్న కాజాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరో మున్సిపల్ ఉద్యోగ పై అదే ఆవు దాడి చేయడంతో నడుము విరిగిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. యువకులు కర్రలతో వెంట పడడంతో ఆవు సమీప కొండ లోకి వెళ్ళిపోయింది. ఆవును బంధించేందుకు రెస్క్యూ టీం ను రంగంలోకి దింపారు. ఆ సిబ్బందిపై కూడా ఆవు దాడి చేయడం తొ వారు కూడా గాయాలు పాలు అయ్యారు. దీంతో పహాడీషరీఫ్ వద్ద స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జూ పార్క్ సిబ్బందిపై ఆవు దాడి చేయడంతో వారు సైతం గాయాలపాలయ్యారు. చివరకు కలెక్టర్ ఆదేశాల మేరకు జలపల్లి మున్సిపాలిటీ అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు ఎట్టకేలకు ఆవు ను బంధించారు. ఆతర్వాత జియగూడ గోశాలకు అవును తరలించడంతో అటు అధికారులు ఇటు స్థానికులు ఊపి...

కూతుర్ని చూసి తట్టుకోలేక తల్లి కూడా...

Image
ఆడతనం, ఒకో దేశానికి ఒకో లా ఉండొచ్చు, కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుందనేది ఓ తెలుగు సినిమా లో డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా సరే ఓకే లా ఆలోచిస్తుంది. తన పిల్లల కోసమే పరితపిస్తోంది. తమ పిల్లలు పడే బాధను చూస్తూ భరించడం తల్లి హృదయానికి చాలా కష్టం. వీలైతే పిల్లల కష్టాన్ని తాను భరించడానికి సిద్ధమవుతోంది అమ్మ. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఇదే విషయాన్ని మరోసారి ఇ ప్రపంచానికి చాటి చెప్పింది. పోర్చుగీస్ కు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్తో బాధపడుతుంది. దీంతో ట్రీట్మెంట్తో భాగంగా జుట్టు కత్తిరించి వచ్చింది. ఈ పనిని ఆ యువతి తల్లి చేపట్టింది. అయితే ఎంతైనా తల్లి హృదయం కదా? తన ముందు కూతురు అలా మారడం చూసి తట్టుకోలేని ఆ అమ్మ తన జుట్టును కూడా కత్తిరించడం ప్రారంభించింది. తల్లి జుట్టు కత్తిరించి ఉండగా ఆ కూతురు బాధతో కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది కూతురు కష్టంలో తన భాగస్వామి అవుతూ తళ్లి చేసిన పనికి నెటిజన్లు భగొద్వానికి గురవుతున్నారు. ఈ సృష్టిలో మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మీ కూతురు ఏమీ కాదులే అమ్మా అంటూ ఆ తల్లికి భరోసా ఇస్తున్...

ధోనీ హెలికాప్టర్ షార్ట్ నాకు గుర్తుకు వచ్చింది...

Image
నరాలు తెగిపోయి ఉత్కంఠ, చివరి బంతి వరకు దోబూచులడే విషయం ప్రతి టి20 మ్యాచ్ లో ఈ సీన్స్ రిపీట్ అవుతుంటాయి. ఇక తాజాగా సైయిద్ ముస్తక్ అలి టోర్నీలో బుధవారం బరోడా హరియానా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్ ను తలపించింది. మహేందర్ సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్మెన్ విష్ణు సోలన్కి చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లలో ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా టీం టార్గెట్ చేయించే క్రమంలో ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. వన్ డౌన్లోడ్ వచ్చిన విష్ణు ఆకాశమే హద్దుగా లాగా చెలరేగి పోయాడు. ఒక తరంలో బరోడా జట్టు ఈజీగా ఈ మ్యాచ్ గేలవాల్సి ఉండగా హర్యానా బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్కు 18 పరుగులు కావలసి వచ్చింది.1,1,1,1,6,4 చివరి ఓవర్ మొదటి ఐదు బంతులు 13 పరుగులు రాబట్టిన విష్ణు లాస్ట్ బాల్ లో ధోని తలుచుకొని హెలికాప్టర్ షాట్ సిక్స్ తొ జట్టును సెమీస్ కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీ...

కాపు కులస్తుల కోసం విజయవాడకు పవన్ కళ్యాణ్...

Image
విజయవాడలో కాపులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? రిజర్వేషన్ సాధించుకోవాలి  అనుకున్నా అడ్డంకులే ఏంటి? ఇదే అంశంపై నేడు కాపు కులస్తుల తో భేటీ కానున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇవాళ విజయవాడలో పర్యటించినున్న పవన్ కాపు సంసేన క్షేన ప్రతినిధులు తోటి భేటీ అవుతారు. తిరుపతి ఉప ఎన్నిక అలానే పంచాయతీ పోరు నేపథ్యంలో పవన్ టూర్ కు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

వారణాసిలో కేసీఆర్ కుటుంబం...

Image
వారణాసిలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. కెసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాచీన sankatmochan హనుమాన్ మందిరం లో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గంగా హారతి లో పాల్గొని స్థానికులతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత.

2 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం...

Image
హైదరాబాద్ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసరాంబాగ్ లో రెండున్నర ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఫుట్పాత్పై నిద్రిస్తున్న గా గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకు వెళ్లారు. చెత్త ఏరుకునే జీవించే తల్లిదండ్రులు రాత్రి ముసరాంబాగ్ ఎస్బిఐ బ్యాంకు పక్కన ఉన్న ఫుట్పాత్పై చిన్నారి తో కలిసి తల్లిదండ్రుల తరించారు. ఉదయం లేచే సరికి బిడ్డ కనిపించకపోవడంతో మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఆరు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాయి తెలిపారు పోలీసులు.

కపిల్ దేవ్ సిటీలో సందడి.

Image
సిటీ ఔట్స్కట్స్లో  సందడి చేశారు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్. వికారాబాద్లోని ఒ గోల్ఫ్ కోర్సు యాడ్ షూట్లో పాల్గొన్న ఆయన మనసుకు ప్రకృతికి దగ్గరగా ఉండే గోల్ఫ్ ఒక్కటే అన్నారు. పదేళ్ల క్రితం యూరప్ కంట్రీస్ లో మాత్రమే గోల్ఫ్ కోర్సులు ఉండేవని ఇప్పుడు భారత్ లోనే ఉన్నాయి అన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించారు కపిల్ దేవ్. ఇంగ్లాండ్ సిరీస్లో భారత్ గెలుస్తుంది అని అన్నారు.

ఆ అకాడమీలో 48 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.

Image
ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 48 మంది విద్యార్థుల వివిధ విభాగాలు ఉద్యోగాలు సాధించారాని చెప్పారు,సమస్త డైరెక్ట్ కొత్త సతీష్ రెడ్డి. జనవరి 25 న విడుదలైన సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ఫలితాల్లో 25 మంది విద్యార్థులకు బిఎస్ఎఫ్ ఎఫ్, సి ఎస్ ఎఫ్, సిఆర్పిఎఫ్, ఏ ఆర్ జాబ్స్ వచ్చాయని చెప్పారు. వీరితో పాటు మరో ఐదుగురు ఇండియన్ నేవీ కి సెలెక్ట్ అయ్యారని తెలిపారు. జాబ్ సాధించిన విద్యార్థులను అకాడెమీలో జరిగిన ఈ కార్యక్రమంలో అభినందించారు.

సమ్మక్క సారక్క మందిరంలో భక్తులు తాకిడి...

Image
మొలువు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క సన్నిధులు గురువారం భక్తుల తాకిడి కనిపించింది. గురువారం సమ్మక్క గద్దె కు చేరుకునే రోజు కావడంతో వనదేవతలకు మోక్కులు చెల్లించడానికి సుదూర ప్రాంతాలైన కరీంనగర్ అదిలాబాద్ khammam chhattisgarh పాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి భక్తులు పిల్లాపాపలతో తరలివచ్చారు. ముందుగా జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి వనదేవతలను దర్శించారు. తల్లుల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం,చీర, పసుపు, కుంకం, సమర్పించుకున్న అనంతరం జంతుబలి కానించి మొక్కులు తీర్చుకున్నారు.

విజయనగరం రామతీర్థంలో విగ్రహం ప్రతిష్ట...

Image
విజయనగరం జిల్లా రామతీర్థం లో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు హోమాలు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉదయం తెల్లవారుజాము నుండే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.

ఆశ వర్కర్ డిమాండ్. ధర్నాకు దిగిన ఆశావర్కర్లు..

Image
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఆశ వర్కర్లు. తమకు రెండు దసలు వేస్తున్న పదివేల రూపాయల వేతనాన్ని ఒకే విడత గా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపు చేయాలని అన్నారు. రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆశ కార్యకర్తలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

స్మగ్లర్లు అడవి లోకి వెళ్ళకుండా...

Image
డేగ కళ్లతో వెంటాడుతున్న నిఘా టీం, ఈ ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. స్మగ్లర్లు అడవిలోకి వెళ్ళకుండానే టాస్క్ఫోర్స్ వారిని అరెస్టు చేసింది. బుధవారం రాత్రి చంద్రగిరి మండలం పొనబకం అడవి ప్రాంతాల్లో సుంగ్లైర్లు చొరబడేదుకు  ప్రయత్నిస్తున్నారని సమాచారం తో టాస్క్ ఫోర్స్ కాపు కాచి లారీని చుట్టుముట్టింది. అప్పటికే కొంతమంది రహస్య మార్గం ద్వారా తప్పించుకోగా మరో 17 మంది అధికారులకు పట్టుబడ్డారు. ఈ ముఠా అడవిలోకి వెళ్లి ఉంటే వందలాది ఎర్రచందనం వృక్షాలను నేను కుల్చేచేసేవారని అధికారులు అభిప్రాయపడ్డారు.

పెట్రోల్ ధరలు ఆకాశానికి. దిగి రాని ప్రభుత్వం..

Image
మనదేశంలో ఆయిల్ కంపెనీలు ఇటీవల ధరల మోత మోగిస్తూ ఉన్నా ఇంధన ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రికార్డులు తిరగ రాస్తున్న లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. రాజస్థాన్ లోని శ్రీ గంగా నగర్ లో పెట్రోల్ ధర 38 పైసలు పెంచుతూ, ప్రీమియం పెట్రోల్ ధర లీటర్క 101.80 పైసలు చేరుకుంది. మన దేశంలో రాజస్థాన్లోనే పెట్రోల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉన్నాయి. గంగా నగర్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయల మార్కును దాటగా సాధారణ పెట్రోల్ ధర 99 రూపాయల ఎనభై పైసల చిల్లర ఉంది. ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం.ప్రీమియం పెట్రోల్ సాధారణమైన పెట్రోల కి మధ్య గల తేడా అక్టెన్ నెంబర్ సాధారణ పెట్రోల్ కు ఆక్ట్ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం పెట్రోల్కు ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టెన్ నెంబర్ 91 గా ఉంటుంది. ప్రీమియం ఇంధనం యొక్క మండే కొలతను ఆక్టేన్ నెంబర్ గా పేర్కొంటారు. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 89.77 పైసల్ గా ఉంది. ఇక డీజిల్ ధర 83.46 పైసలు గా ఉంది. విజయవాడలో లీడర్ పెట్రోల్ ధర 92 రూపాయలు యాభై ఒక్క పైసలు ఉంటే, సెక్స్ డీజిల్ ధర 81 రూపా...

రాష్ట్రం అభివృద్ధి వైపు...

Image
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది అని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవనంలో TR VKR సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ఉద్యమంలో TR VKR అద్భుతంగా పనిచేస్తుంది అని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డామని ప్రస్తుతం తెలంగాణ లో కరెంటు కష్టాలు అధిగమించామని స్పష్టం చేసారు కేటీఆర్. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందని తెలిపారు. సెక్స్

పార్లమెంటు సమావేశానికి సర్వం సిద్ధం...

Image
పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.శుక్రవారం నుండి సమావేశాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు లోక్ సభ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనుంది. రాష్ట్రపతి ప్రసంగం సెంట్రల్ హాల్లో ఉండగా వచ్చే ఎంపీలు వారి వ్యక్తిగత సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర విధానాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాలను బైకొట్ చేయాలని నిర్ణయించాయి. అదేవిధంగా చమురు ధరల పెరుగుదల పై ఉభయసభల్లో నిరసన తెలపాలని డిసైడ్ అయింది. ఢిల్లీలో జరిగిన విధ్వంసం ఘటనపై కుట్రదారులు ఎవరో తెలియవలసిన వలసిన అవసరం ఉందని ఇందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయనున్నారు. మరోవైపు పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానుండగా, అందరి ఫేవరెట్ గా ఉండే హైదరాబాద్ బిర్యాని ₹25 నుండి 150 రూపాయ...

డ్రోన్ ద్వారా 40 శాతం ఆదా...

Image
డ్రోన్ ఆపరేట్ చేస్తున్న అతని పేరు సురేష్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లక్ష్మీపూర్ క్యాంప్. పురుగుల మందు పిచికారీ లో కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ కొనుగోలు చేశాడు.తన పొలం తోపాటు మండలంలోని రైతులు పొలాలకు డ్రోన్ సహాయం తో పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. డ్రోన్ సహాయం వలన సమయం ఆదా తో పాటు 40 శాతం పురుగులమందు ఆదా అవుతుందని రైతులు drone sprayer కు మొగ్గుచూపుతున్నారు. ఎకరానికి సరిపడా పురుగుల మందు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే స్ప్రే చేస్తుంది. డ్రోన్ స్ప్రే రైతులకు ఎంతో ఉపయోగ కరంగా ఉందని అంటున్నారు ఇందురు రైతన్నలు. అయితే డ్రోన్ ధర ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని చెబుతున్నారు.యంత్రలక్ష్మి పథకాలలో ఇప్పటికే అనేక రకాల యంత్రాలను రైతులకు అందించిన ప్రభుత్వం, రైతుల శ్రేయస్సు కొరకు ఎటువంటి ఆధునిక డ్రోన్ స్ప్రేయర్లు అందించాలని రైతు సంఘాలు కోరుతున్నారు. ఆ దిశలో సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.

కొన్నేళ్లుగా నీళ్లు తాగని వృద్ధురాలు.

Image
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు ప్రమీల. వయసు 70 ఏళ్లు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఈ వృద్ధురాలు దాదాపు గత పదేళ్లుగా నీళ్లు తాగకుండా గడిపేస్తుంది. ఇంట్లో వాళ్ళు బతిమిలాడినా సరే వద్దంటూ తోసేస్తుంది. పదేళ్లు ముందు మంచిగా నీళ్లు తాగే దాని తర్వాత ఎందుకు నచ్చలేదు అని తెలిపింది. నీళ్లు తాగకపోతే శరీరంలో ఏ మార్పు లేదని ఇప్పటికీ అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చూసుకోగలను అంటుంది వృద్ధురాలు. రోజు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగకపోతే మనం బతకలేం. అలాంటిది ఆ వృద్ధురాలు నీరు తీసుకోకుండా బ్రతకడాని చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరు చెప్పినా వినడం లేదని వైద్యులు చెప్పిన కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ కాలం అయినా సరే తాను నీళ్లు తాగుదు అని చెబుతున్నారు. టీబీ ఉన్నప్పటికీ మనిషి మాత్రం ఎప్పుడూ హుషారుగా ఉంటుందని చెబుతున్నారు. రోజు తీసుకున్న ఆహార లో నైనా సరే నీటి శాతం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు.అయితే కొన్నిసార్లు సరిపడని నీళ్లు తీసుకోకపోతే దుష్ఫలితాలు ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మొత్తానికి ఆరోగ్యాన్ని కా...

మోకాలు నొప్పికి చికిత్స విధానంలో మార్పులు...

Image
మోకాళ్ళ నొప్పుల చికిత్స విధానాలు మార్పులు తీసుకు వచ్చినట్టు ప్రకటించింది స్టార్ హాస్పిటల్స్. సర్జరీ చేసిన రోజుని పేషెంట్ నడవడం తో పాటు రెండు గంటల్లోనే Icu నుండి జనరల్ వార్డుకు కు షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సర్జరీ జరిగిన నాలుగు గంటల్లో రొటీన్ ఫుడ్ చేయవచ్చు అన్నారు, క్నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జర్ రమణారెడ్డి. ఒక్కరోజులోనే డిశ్చార్జ్ కావడం వల్ల 20% హాస్పిటల్ బిల్లు తగ్గుతుందని అన్నారు. ఆధునికమైన ఈ చికిత్స విధానంలో లో సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉందని అన్నారు.

AIRTEL 5G త్వరలో భారత్లోకి...

Image
ఎయిర్టెల్ 5 జి స్పెక్ట్రమ్ ను మరికొన్ని రోజుల్లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది, భారత్ ఎయిర్టెల్. టెక్నాలజీ రంగంలో ఎయిర్టెల్ ఎప్పుడూ ముందు ఉంటుంది అన్నారు, ఎయిర్టెల్ సీఈవో. 15 seconds లోనే 1 జిబి ఫైల్ డౌన్లోడ్ చేసుకునేలా స్పీడును డిజైన్ చేశామని చెప్పారు.ప్రభుత్వం అనుమతిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండే ప్యాకేజీతో ఆఫర్స్ ప్రకటిస్తామని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభం...

Image
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వారికి లక్షకుపైగా సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఒక ప్రైవేట్ హాసపిటల్ లో పనిచేస్తున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించారు, రంగా రెడ్డి డీ.ఎం.హెచ్.ఓ  స్వరాజ్యలక్ష్మి. హాస్పిటల్ సిబ్బంది టీకాలు ఇచ్చారు.GHMC,POLICE సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఒక జిల్లా వ్యాప్తంగా 700 ప్రైవేట్ హాసపిటల్ లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు అదికారులు.

రామమందిర నిర్మాణం కోసం చిన్నారి విరాళం. ఆమె గొప్ప మనసు అందర్నీ ఆకట్టుకుంది..

Image
ఆనాడు సీతను వెతుక్కుంటూ వెళ్తున్న రామునికి వానర సైన్యం నుంచి ఉడతా దాకా ఎవరి సహాయం వారు చేశారు. నేడు ఆ అయోధ్య రాముని ఆలయ నిర్మాణానికి నిధి సమర్పణం కూడా అలానే జరుగుతుంది. అప్పుడు రామునికి సహాయం కోసం ముందుకు వచ్చిన ఇలాంటి ఈ కథ కూడా, జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో రామభక్తులు సహకరిస్తున్న సమర్పణ నిధులు ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తున్న రామ భక్తులకు ఒక ఇంటిలో వారి తల్లిదండ్రులతో పాటు ఓ చిన్నారి తను సంవత్సరం కాలంలో దాచుకున్న మొత్తం రామమందిర నిర్మాణం కోసం భక్తులకు అందజేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి లోనైన శ్రీరామ  భక్తులు అక్కడే ఆ పాప దాచుకున్న డబ్బులు లెక్క పెట్టగా 680 రూపాయలు మొత్తం గా తెలింది. పాప కు ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు చల్లగా చూడాలని రామభక్తులు దీవించారు.

ఆయనను విడుదల చేయాలంటూ విద్యార్థుల ఆందోళన...

Image
రష్యా లోని పలు నగరాలు అటుడుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు Alexei navalny జైలు నుండి విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం, వేలమంది నిధులతో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

పనిచేయని మిషన్లు, ఇబ్బంది పడుతున్న రోగులు. నిర్లక్ష్యం ఎవరిది?

Image
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఉత్తర తెలంగాణ జిల్లా లోని వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర ఒరిస్సా ప్రజలు వైద్య సేవల కోసం వచ్చి పోతుంటారు. ప్రతిరోజు ఓపి వైద్య విభాగంలో 2500 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కనీసం 200 మందికి ఎక్స్రేలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. వీరితో పాటు ఈరోజు అత్యవసర వైద్య విభాగం, మెడికల్ లీగల్ కేసులు సుమారు 150 మందికి ఎక్స్రే పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు చీటీలు రాసి ఇస్తారు. ఎంజీఎంలో వైద్య సేవల కోసం వచ్చే వారి కోసం ఉచిత రక్త మరియు మూత్ర పరీక్షలు చేసి, ఆ నివేదిక ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ పరీక్ష చేసేందుకు ఎంజీఎంలో 8 యంత్రాలు ఉన్నాయి. నెల రోజుల నుండి సాంకేతిక లోపం కారణంగా అందులో 4 పనిచేయడం మానేశాయి. మరో నాలుగు పనిచేస్తున్నాయి. వీటికి తోడుగా శరీరంలోని రక్త కణాల పరీక్ష చేసేందుకు రేయోజన్స్ సప్లై లేక సెల్ కౌంటర్ యంత్రాలు పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఎంజీఎం ఆసుపత్రి పై దృష్టి సాధించి సాంకేతిక లోపంతో పనిచేయని యంత్రాలపై చర్యలు చేపట్టడం కాకుండా రక్త కణాలు పరీక్షించే స...

దొంగ బాబా మాటలు విని కన్న కూతురినే హతమార్చిన తల్లిదండ్రులు...

Image
ఆ కుటుంబంలో అందరూ కూడా విద్యావంతులే, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కిరాతకంగా ప్రవర్తించారు. జాతీయ బాలికల దినోత్సవం నాడు వాళ్ళ ఇంటిలో పుట్టిన బాలికను కాటికి పంపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి లో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. మదనపల్లి శివ నగరంలో నివాసం ఉంటున్న పురుషోత్తమ నాయుడ పద్మజా దంపతులకు ఇద్దరు కూతుర్లు. పద్మజ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్. కరస్పాండెంట్ గా కూడా పనిచేస్తుంది. పురుషోత్తమ నాయుడు మదనపల్లి మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. వారి కూతురు దివ్య లేఖ్య కూడా ఉన్నతంగా చదువుకున్నారు. ఒకరు ఎంబీఏ పూర్తి చేస్తే మరొకరు మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ లో డిగ్రీ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా బాగా సెటిల్ అయ్యారు. ఆ విద్యావంతుల కుటుంబంలో   ఆధ్యాత్మిక మాయలో పడిపోయింది. బాబా నమ్మి రాత్రికిరాత్రే అద్భుతం  జరుగుతుందని అనుకొన్నారు. శాస్త్ర సాంకేతిక దార్ల దూసుకుపోతున్న ఈ ఈ ఆధునిక కాలంలో మంత్రాలు తంత్రాలు అంటూ నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. తల్లి ఇద్దరు కూతుళ్లను దంబిల్ తొ కొట్టి హత్య చేసింది. అయితే పూజలు పేర్లతో తల్లిదండ...

భద్రతాదళాలలో ఎంపిక.ఆదిలాబాద్ జిల్లాలో ఇదే తొలిసారి...

Image
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రానికి చెందిన గజ్జల పద్మ CRPF జవాన్ గా ఎంపికయింది. జిల్లా చరిత్రలోనే ఓ మహిళా భద్రత దళాలకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.2018 లో సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తు చేసుకున్న పద్మ ఫిజికల్ టెస్ట్ లో విజయం సాధించింది. అయితే కరోనా కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం సిఆర్పిఎఫ్ లో ఎంపికైన అయిన వారి జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాలో తమ పేరు ఉండటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే పద్మ ఈ ఉద్యోగం అంత ఈజీగా సంపాదించలేదు.పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఎన్నో కష్టాలను అధిగమించి ఉద్యోగం సాధించిందని చెప్పాలి.డిగ్రీ చదువుతున్నప్పటి నుంటే భద్రతాదళాల లో చేరాలని లక్ష్యం ఏర్పరుచుకున్న ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దీటు గా నిలబడింది. ఆమె కాళ్ళను అర్థం చేసుకో నా కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. దేశ సేవలో అమ్మాయిలు కూడా ఏమాత్రం తక్కువ కాదని నేర్పిస్తానని అంటున్న పద్మ. మరో వైపు కూతురు సాధించిన విజయంతో కన్నీళ్లు పెట్టుకుంది పద్మ తల్లి.

తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి...

Image
కరోనా మహమ్మారి తో విద్యారంగం అతలాకుతలమైంది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డైరెక్ట్ తరగతులు జరగకుండా ఆన్లైన్లోనే క్లాసులు జరుగాయి.అందుకోసం ప్రత్యేకమైన అకాడమిక్ క్యాలెండర్ కూడా తెలంగాణ సర్కార్ సిద్ధం చేసింది.మే 17 నుండి 26 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను ఖరారు చేసింది. కరోనా కారణంగా పదోతరగతిలో ఈసారి 11 పేపర్ బదులు 6 పేపర్లతో ని పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 1 నుండి 9 10 తరగతులకు ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి.దాంతో పని దినాలు బోధన పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు ఇతర అంశాలతో క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 1 నుండి 8వ తరగతి కి డైరెక్ట్ క్లాసులు కుదరకపోతే ఆన్లైన్ విధానంలో తరగతులను కొనసాగించి విద్యార్థులకు పరీక్ష లేకుండా పై తరగతులకు పంపించే విధంగా అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఫిబ్రవరి తర్వాత 6 7 8 తరగతులకు ప్రత్యక్ష బోధనలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో పట్టలు తప్పిన గూడ్స్ రైలు..

Image
శ్రీకాకుళం జిల్లా పలాస లో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కాశిబుగ్గ ఎల్ సి కెట్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తో రహదారి పై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మూడు cgs 5 వెగన్లు పట్టాలు తప్పడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కరుణ వైరస్ వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ మృతి.AEFI అధికారుల సమీక్ష...

Image
ఇక covid వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ విజయలక్ష్మి చనిపోయిన ఘటనపై AEFI అధికారులు సమీక్షించారు.వ్యాక్సిన్ వేయడానికి ముందు వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యాక్సిన్ చెయ్యాలనుకుంటే ముందుగా వారి తరఫునుంచి అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 40వేల మందికి వాక్సిన్ వేసినట్లు ఏ ఎఫ్ డైరెక్టర్ గీతా ప్రసాద్ని  వెల్లడించారు. అయితే వీరిలో కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి అని, అతి పెద్ద సమస్య కాదని ఆమె సూచించారు.

ఆశ వర్కర్ల ఆందోళన... కరోనా వైరస్ వాక్సిన్ దాని కారణం...

Image
గుంటూరు జిల్లా జీజీహెచ్లో ఉద్రిక్తత నెలకొంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో ఆశ వర్కర్స్ ఆందోళనకు దిగారు.నిరసన తెలుపుతున్న ఆశావర్కర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సమయంలో జిజిహెచ్ కి చేరుకున్న గుంటూరు కలెక్టర్ జెసి ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం తో ఆశ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తొ ఆశ వర్కర్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా జిజిహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కూల్ డ్రింక్ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థత....

Image
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ లో ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గూడపల్లి లో కూల్ డ్రింక్ తాగిన చిన్నారులు కడుపునొప్పి తో వాంతులు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ఓ చిన్నరిని పరకాల లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఇద్దరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

గిరిజన మహిళకు అరుదైన అవకాశం...

Image
మెహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల తండాకు చెందిన ఓ మహిళకు అరుదైన అవకాశం లభించింది. గడ్డి గూడెం గిరిజన తండకు చెందిన భూక్య లక్ష్మి ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ లో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పనుంది. ఇంతటి అరుదైన అవకాశం లభించడం పట్ల లక్ష్మీ కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామమందిరం నిర్మాణ కోసం విరాళాలు సేకరిస్తున్న ముస్లిం సోదరి...

Image
రామ జన్మభూమి అయోధ్య లో రామ మందిరం నిర్మాణం కోసం  కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. చాంద్రాయణగుట్ట కు చెందిన ముస్లిం మహిళ అయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. చాంద్రాయణగుట్ట కు చెందిన షజతిక్ కు ముందు నుండి రాము నీ పై ఎంత భక్తి. అన్ని మతాల సంక్షేమమే కోరుతామని ఆమె తెలిపారు. భారత భూమి అంటే రాముడు అని రాముడంటే భారత భూమిని కీర్తించారు. రామమందిర నిర్మాణం కోసం ఆనందంగా ఉందని వెల్లడించారు. బందులు నిర్మాణం కోసం ముస్లిం మహిళ విరాళాలు సేకరించడం చాలా సంతోషంగా ఉందని కార్యకర్తలు తెలిపారు. మతాలకు అతీతంగా రాముని కలుస్తామని కొంతమంది వ్యక్తుల వల్లే మతాల మధ్య మనస్థాపం వస్తాయని అంటున్నారు. భారతదేశం వివిధ కులాల మతాల సమస్త కలయిక. దేశం భిన్న సంస్కృతికి ఏకత్వం. ఆ స్ఫూర్తితోనే అందరూ ముందుకు వెళ్తున్నారు.

వైసీపీ ఎంపీలతో Y.S జగన్ భేటీ...

Image
ఈనెల 29 నుండి ఇ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీ లకు సీఎం జగన్ బేటీ చేయనున్నారు. ఇందుకోసం వైసిపి వ్యూహంతో సిద్ధమవుతుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో ఎంపీలతో సీఎం సమావేశం అవుతారు. సీఎం రాష్ట్ర ప్రయోజనాల సంబంధించిన ప్రయోజనాలు అంశాల ప్రధాన అజెండాగా నే వై సిపి పార్లమెంట్ లో లేవనెత్తును ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ నిధులు పెయింటింగ్ బకాయిలు విడుదల వంటి అంశాల తో పాటు ప్రత్యేక హోదా పై కూడా కేంద్రాన్ని అడగను ఉంది.అయితే వీటితోపాటు మూడు రాజధానులు అంశం, కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రాన్ని కోరనున్నారు. ఇప్పటికీ అంశాలపై సీఎం జగన్ కేంద్రం పెద్దలను కలిసి కోరారని ఇప్పుడు మరో సారి పార్లమెంట్ వేదికగా ఈ అంశాలను లేవనెత్తుతున్నారు ఎంపీలు. అంతేకాకుండా రాజకీయమైన అంశాలు కూడా చర్చలకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఎంపీలకు సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేవాలయాలు పై దాడులు జరుగుతున్న అంశంపై టిడిపి బిజెపి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని చెప్పారన్నారు సీఎం జగన్.

UK లొ విజృంభిస్తున్న స్ట్రెయిన్ వైరస్....

Image
యూ.కె లో స్ట్రెయిన్ వినిపిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది దీంతో కట్టడి చేసేందుకు మరో సారి uk లో లాక్ డౌన్ విధించారు. ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా తీవ్రమైన అని భావిస్తున్నారు. ఇంగ్లాండ్లో ఇటువంటి కేసులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లాండ్ లోని ఆస్పత్రులు 38 వేల మంది పైగా చికిత్స పొందుతున్నారు. ముటెన్త్ వేరియంట్ కేసులు ఉన్న కారణంగా లాక్ డాన్ నిబంధనలు సడలించె విషయాన్ని పరిశీలించడం లేదని ప్రధాని బోరీస్ జ్జొన్సన్ ప్రకటించారు. ఇక ఇంగ్లాండ్లోని ఆసుపత్రిలోని 38 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో లో నాలుగు వేల ఆరు వందలు ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు అని ప్రధాని బోరిస్ తెలిపారు. కేసులు 40వేల మందికి వేరియంట్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు. నేను కేసుల సంఖ్య 38 వేలకు చేరుకుంది.ఇక ఒక్కరోజులోనే కరోణ వైరస్ బారినపడి సుమారు ఒక వెయ్యి నాలుగు వందల మంది మృతి చెందారు ప్రస్తుతం వ్యాక్సిన్లు ఈ వ్యాధిని అదుపు చేయగలదని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ ప్రధాని జ్జోన్సన్ తెలిపారు. ఈ వేరియంట్ భయంతో వేల...

వ్యవసాయ రంగం పై సీఎం కేసీఆర్ సమీక్ష...

Image
తెలంగాణలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేయాలన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ కాగితం కలం శాఖ కాకుండా పొలం కలం శాఖగా మారాలి అన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాధాన్యం పెరిగింది అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలు మార్కెట్లో ఇబ్బంది లేకుండా అమ్ముకొని ల చూడవలసిన బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో సాగు చేయ వలసిన పంటలు అవలంబించవలసిన విధానంపై సీఎం పలు కీలక సూచనలు ఇచ్చారు. సాగు లొ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. ఏటా నాలుగు కోట్ల టన్నుల ఆహారం ధాన్యాలు పండించే రాష్ట్రంగా ఎదుగుతున్న మని అన్నారు, ఆయన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్ లో నిర్మించిన రైతు వేదికలను వెంటనే ఇవ్వాలని అన్నారు సీఎం కేసీఆర్. రైతు ఎప్పుడు ఒకే పంట వేసే విధానం పోవాలి అన్నారు. పంట మార్పిడి వలన ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని అన్నారు. గ్రామాలలో కూలీల కొరత ఉన్నందున వ్యవసాయం లో యంత్రికరణ పెరగాలని అన్నారు. పంటల సాగు విధానం లో ఆధునిక పద్ధతులు...