ఆ అకాడమీలో 48 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.
ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 48 మంది విద్యార్థుల వివిధ విభాగాలు ఉద్యోగాలు సాధించారాని చెప్పారు,సమస్త డైరెక్ట్ కొత్త సతీష్ రెడ్డి. జనవరి 25 న విడుదలైన సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ఫలితాల్లో 25 మంది విద్యార్థులకు బిఎస్ఎఫ్ ఎఫ్, సి ఎస్ ఎఫ్, సిఆర్పిఎఫ్, ఏ ఆర్ జాబ్స్ వచ్చాయని చెప్పారు. వీరితో పాటు మరో ఐదుగురు ఇండియన్ నేవీ కి సెలెక్ట్ అయ్యారని తెలిపారు. జాబ్ సాధించిన విద్యార్థులను అకాడెమీలో జరిగిన ఈ కార్యక్రమంలో అభినందించారు.
Comments