గిరిజన మహిళకు అరుదైన అవకాశం...
మెహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల తండాకు చెందిన ఓ మహిళకు అరుదైన అవకాశం లభించింది. గడ్డి గూడెం గిరిజన తండకు చెందిన భూక్య లక్ష్మి ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ లో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పనుంది. ఇంతటి అరుదైన అవకాశం లభించడం పట్ల లక్ష్మీ కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments