శ్రీకాకుళం జిల్లాలో పట్టలు తప్పిన గూడ్స్ రైలు..
శ్రీకాకుళం జిల్లా పలాస లో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కాశిబుగ్గ ఎల్ సి కెట్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తో రహదారి పై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మూడు cgs 5 వెగన్లు పట్టాలు తప్పడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments