రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభం...
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వారికి లక్షకుపైగా సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఒక ప్రైవేట్ హాసపిటల్ లో పనిచేస్తున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించారు, రంగా రెడ్డి డీ.ఎం.హెచ్.ఓ స్వరాజ్యలక్ష్మి. హాస్పిటల్ సిబ్బంది టీకాలు ఇచ్చారు.GHMC,POLICE సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఒక జిల్లా వ్యాప్తంగా 700 ప్రైవేట్ హాసపిటల్ లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు అదికారులు.
Comments