స్మగ్లర్లు అడవి లోకి వెళ్ళకుండా...
డేగ కళ్లతో వెంటాడుతున్న నిఘా టీం, ఈ ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. స్మగ్లర్లు అడవిలోకి వెళ్ళకుండానే టాస్క్ఫోర్స్ వారిని అరెస్టు చేసింది. బుధవారం రాత్రి చంద్రగిరి మండలం పొనబకం అడవి ప్రాంతాల్లో సుంగ్లైర్లు చొరబడేదుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం తో టాస్క్ ఫోర్స్ కాపు కాచి లారీని చుట్టుముట్టింది. అప్పటికే కొంతమంది రహస్య మార్గం ద్వారా తప్పించుకోగా మరో 17 మంది అధికారులకు పట్టుబడ్డారు. ఈ ముఠా అడవిలోకి వెళ్లి ఉంటే వందలాది ఎర్రచందనం వృక్షాలను నేను కుల్చేచేసేవారని అధికారులు అభిప్రాయపడ్డారు.
Comments