ఎం.ఐ.ఎం పార్టీ అధినేత సంచలన వాక్యాలు...
హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ వస్తాయి ఈసారి అయిన యోధులు కట్టబోయే మసీదును లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అయోధ్యలో ఐదు ఎకరాల భూమి తీసుకుని కట్టబోతున్న మసీదుకు చందాల ఇవ్వడం తప్ప అన్నారు. అలాంటి మసీదులొ నమాజ్ కూడా చేయకూడదని దేశ వ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు. దళితులకు తమ పూర్తిగా సహకరిస్తామని అసదుద్దీన్. ముస్లింలు ఎవ్వరు దలితలతో పోటి పడవద్దు అని సూచించారు. తాను అంభేత్కర్ అభిమానిని అన్న అసద్ గాడ్సే ఫాన్స్ దేశంలో అల్లర్లు సృష్టించగలరు అన్నారు. దేశంలో శాంతి కోరుకునే వారిని ఏంటి నేషనల్స్ పేరుతో జైలుకు పంపిస్తున్నారని అసద్ ఆరోపించారు.
Comments