వారణాసిలో కేసీఆర్ కుటుంబం...
వారణాసిలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. కెసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాచీన sankatmochan హనుమాన్ మందిరం లో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గంగా హారతి లో పాల్గొని స్థానికులతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత.
Comments