కరుణ వైరస్ వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ మృతి.AEFI అధికారుల సమీక్ష...
ఇక covid వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ విజయలక్ష్మి చనిపోయిన ఘటనపై AEFI అధికారులు సమీక్షించారు.వ్యాక్సిన్ వేయడానికి ముందు వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యాక్సిన్ చెయ్యాలనుకుంటే ముందుగా వారి తరఫునుంచి అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 40వేల మందికి వాక్సిన్ వేసినట్లు ఏ ఎఫ్ డైరెక్టర్ గీతా ప్రసాద్ని వెల్లడించారు. అయితే వీరిలో కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి అని, అతి పెద్ద సమస్య కాదని ఆమె సూచించారు.
Comments