కూల్ డ్రింక్ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థత....
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ లో ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గూడపల్లి లో కూల్ డ్రింక్ తాగిన చిన్నారులు కడుపునొప్పి తో వాంతులు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ఓ చిన్నరిని పరకాల లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఇద్దరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments