రామమందిరం నిర్మాణ కోసం విరాళాలు సేకరిస్తున్న ముస్లిం సోదరి...
రామ జన్మభూమి అయోధ్య లో రామ మందిరం నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా విరాళాలు అందజేస్తున్నారు. చాంద్రాయణగుట్ట కు చెందిన ముస్లిం మహిళ అయోధ్య రామాలయం కోసం విరాళాల సేకరణ ప్రారంభించింది. చాంద్రాయణగుట్ట కు చెందిన షజతిక్ కు ముందు నుండి రాము నీ పై ఎంత భక్తి. అన్ని మతాల సంక్షేమమే కోరుతామని ఆమె తెలిపారు. భారత భూమి అంటే రాముడు అని రాముడంటే భారత భూమిని కీర్తించారు. రామమందిర నిర్మాణం కోసం ఆనందంగా ఉందని వెల్లడించారు. బందులు నిర్మాణం కోసం ముస్లిం మహిళ విరాళాలు సేకరించడం చాలా సంతోషంగా ఉందని కార్యకర్తలు తెలిపారు. మతాలకు అతీతంగా రాముని కలుస్తామని కొంతమంది వ్యక్తుల వల్లే మతాల మధ్య మనస్థాపం వస్తాయని అంటున్నారు. భారతదేశం వివిధ కులాల మతాల సమస్త కలయిక. దేశం భిన్న సంస్కృతికి ఏకత్వం. ఆ స్ఫూర్తితోనే అందరూ ముందుకు వెళ్తున్నారు.
Comments