UK లొ విజృంభిస్తున్న స్ట్రెయిన్ వైరస్....
యూ.కె లో స్ట్రెయిన్ వినిపిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది దీంతో కట్టడి చేసేందుకు మరో సారి uk లో లాక్ డౌన్ విధించారు. ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా తీవ్రమైన అని భావిస్తున్నారు. ఇంగ్లాండ్లో ఇటువంటి కేసులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లాండ్ లోని ఆస్పత్రులు 38 వేల మంది పైగా చికిత్స పొందుతున్నారు. ముటెన్త్ వేరియంట్ కేసులు ఉన్న కారణంగా లాక్ డాన్ నిబంధనలు సడలించె విషయాన్ని పరిశీలించడం లేదని ప్రధాని బోరీస్ జ్జొన్సన్ ప్రకటించారు. ఇక ఇంగ్లాండ్లోని ఆసుపత్రిలోని 38 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో లో నాలుగు వేల ఆరు వందలు ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు అని ప్రధాని బోరిస్ తెలిపారు. కేసులు 40వేల మందికి వేరియంట్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు. నేను కేసుల సంఖ్య 38 వేలకు చేరుకుంది.ఇక ఒక్కరోజులోనే కరోణ వైరస్ బారినపడి సుమారు ఒక వెయ్యి నాలుగు వందల మంది మృతి చెందారు ప్రస్తుతం వ్యాక్సిన్లు ఈ వ్యాధిని అదుపు చేయగలదని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ ప్రధాని జ్జోన్సన్ తెలిపారు. ఈ వేరియంట్ భయంతో వేలమంది బ్రిటన్ నుండి పొరుగున ఉన్న దేశాలకు పెడుతున్నందుకు సమాయత్తమవుతున్నారు.
Comments