2 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం...
హైదరాబాద్ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసరాంబాగ్ లో రెండున్నర ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఫుట్పాత్పై నిద్రిస్తున్న గా గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకు వెళ్లారు. చెత్త ఏరుకునే జీవించే తల్లిదండ్రులు రాత్రి ముసరాంబాగ్ ఎస్బిఐ బ్యాంకు పక్కన ఉన్న ఫుట్పాత్పై చిన్నారి తో కలిసి తల్లిదండ్రుల తరించారు. ఉదయం లేచే సరికి బిడ్డ కనిపించకపోవడంతో మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఆరు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాయి తెలిపారు పోలీసులు.
Comments