Posts

Showing posts from October, 2020

ఈ మధ్యలోనే 4 గవ పెళ్ళి చేసుకుంది. ఇంతలోనే.... వనిత విజయకుమార్

Image
తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఈమధ్య బాగా వినిపిస్తోంది.ఆమె ఎవరు అంటే వనిత విజయ్కుమార్, సీనియర్ నటుడు విజయ్ కుమార్ మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత. సినిమాల్లో వివాదాల వల్ల ఎక్కువగా పాపులర్ అయిందని  చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల వయసులో ఇటీవల మూడో పెళ్ళి చేసుకుని వార్తల్లో నిలిచింది.చెన్నైలోని క్రిస్టియన్ వివాహ పద్ధతి లో ఆమె పీటర్ పాల్ అనే వ్యక్తిని గత జూన్లో మూడో పెళ్లి చేసుకుంది. పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంట పై అప్పట్లోనే కేసు నమోదు చేశారు.తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ వనిత విజయ్కుమార్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇప్పుడిప్పుడే ఆమె మూడో పెళ్లి గోల సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ వార్త తమిళనాట చక్కర్లు కొడుతుంది.ఇటీవల ఈ జంట గోవా ట్రిప్ కు వెళ్లారట.ఈ ట్రిప్ లో మద్యం తాగి పీటర్ వనిత ను కొట్టాడు అని టాక్. చెన్నై కి రాగానే వనిత కోపంతో ఇంటినుండి నుంచి తరిమేసినట్టు  ప్రచార...

బీజేపీ నేత సినీ నటి కుష్బూ ను పోలీసులు అరెస్ట్ చేశారు...

Image
  బీజేపీ నేత సినీ నటి కుష్బూ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడ పిల్లలను కించపరిచే విధంగా మాట్లాడిన VCK పార్టీ అధినేత తిరుమ వలవంకి  వ్యతిరేకంగా తమిళనాడులో బీజేపీ భందుకు పిలుపునిచ్చింది.చిదంబరం బయలు దేరిన కుష్బూ ను ఈ.సి.ఆర్ రోడ్లో పోలీస్లు ఆమెను అరెస్టు చేశారు.

CPCL Chennai Petroleum Corporation Limited 149 posts relised

ONLINE APPLY:- https://www.cpcl.co.in/ NOTIFICATION:- https://img.freejobalert.com/uploads/2020/10/Notification-CPCL-Apprentice.pdf ONLINE REGIS:- https://www.cpcl.co.in/ITIREG/ITIOnlineregistration2020_21.aspx

రైతులకు శుభవార్త..రైతు భరోసా కింద 50.47 లకలు..

Image
                     రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన, నిధులు ఇవ్వాలని రైతులకు అందించనుంది.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి 115 కోట్లు జమ చేయనున్నారు, సీఎం జగన్. కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.రబీ సీజన్లో భూ యజమానులతో పాటు,ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రతియేటా 13,500 రూపాయి చొప్పున ఐదు ఏళ్లలో 67,500 వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పంపించండి ఏపీ ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే నెలలో పెట్టుబడి సాయం చేసిన ప్రభుత్వం రవి సిజన్ లో రెండో విడత సహాయం  ఇవాళ అందించినుంది.

కూతురు పెళ్ళి కోసం 500 కోట్ల రూపాయలు అప్పు చేసి దివాళా తీశాడు...

Image
                         కాలం చాలా విచిత్రమైనది ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రమోద్ మిట్టల్ విషయంలో ఇది మరోసారి రుజువయ్యింది.ప్రపంచ కుబేరుల్లో ఒకరైనా లక్ష్మీ మిట్టల్ కు స్వయానా సోదరుడు ప్రమోద్ మిట్టల్. లండన్కు చెందిన వ్యాపారవేత్త వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు.సుమారు 24 వేల కోట్ల రూపాయలు అప్పు నటులని హైకోర్టుకు తెలిపారు ప్రమోద్.దీంతో బ్రిటన్ చరిత్రలోనే ఇది అతి పెద్దది దివాళి కేసు గా అధికారులు గుర్తించారు. ప్రమోద్ మిట్టల్ పతనానికి కారణం బోస్నియన్ కు చెందిన ఓ బొగ్గు కంపెనీ.2006 లొ బోస్నియన్ కోక్  తయారీ కంపెనీ జికెల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ తరఫున హామీ సంతకం పెట్టారు మిట్టల్. అయితే 166 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించడంలో జిగేల్ విఫలమయింది. దీంతో అప్పు ఇచ్చిన మార్కెటింగ్ కంపెనీ ఆ మొత్తాన్ని ప్రమోద్ మిట్టల్ నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అంత మొత్తాన్ని తన చెల్లించ లేనట్టు ప్రకటించారు మెటల్. తనకే వ్యక్తిగత ఆదాయం లేదని గత ఏడాది లండన్ కోర్టులో చెప్పారు ప్రమోద్ మిట్టల్.తన భార్యకు ఆర్...

6 నెలలుగా టెంట్ లోనే ఉంటూ రూ.70 లక్షలు సంపాదించిన పిల్లాడు

Image
                                              UK కు చెందిన మ్యాక్స్ వయస్సు పదేళ్ళు. మ్యాక్స్ కు తన కంటే 64 ఏళ్లు పెద్దవాడు అయినా ఓ వృద్ధుడు తో మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. అంటే ఆ ఫ్రెండ్ వయస్సు 74 ఏళ్లు.ఆ ఫ్రెండ్ పేరు RICK. మాక్స్,రిక్ మంచి స్నేహితులు,స్నేహానికి వయసుతో పని లేదని నిరూపించారు ఈ పదేళ్ల పిల్లవాడు, 74 ఏళ్ల వృద్ధుడు. హాయిగా సాగిపోయే వారి ఫ్రెండ్షిప్ లో విషాదం వచ్చింది. వారి స్నేహాన్ని భరించలేని కాలం రిక్ను తీసుకెళ్లి పోయింది. క్యాన్సర్తో రిక్ చనిపోయాడు. తన ఫ్రెండ్షిప్ రిక్ కోసం మ్యాక్సీ ఎంతగానో ఏడ్చాడు. రిక్ మరి నన్ను ఎందుకు వదిలేసి పోయావు అంటూ ఏడ్చాడు. రిక్ మరణంతో మ్యాక్స్ గుండె పగిలింది.రిక్ బ్రతికి ఉన్నప్పుడు తనకు ఏం చెప్పాడో అది చేస్తే ఆత్మ సంతోషిస్తుంది అనుకున్నాడు. అలా కొన్నాళ్ళ కిందట తన ఫ్రెండ్ తనకు గిఫ్ట్గా ఇచ్చిన టెంటు విషయం గుర్తుకు వచ్చింది. ఆ టెంట్ ఇచ్చినప్పుడు రిక్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నా చిన్నారి నా లిటిల్ ఫ్రెండ్ అంటు, నువ్వు అడ్వెంచర్స్ చేయాల...

కుటుంబం కోసం 70 ఏళ్లుగా మగవారి లాగా...

Image
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన సావిత్రి కథ లక్షల మందికి ఆదర్శంగా నిలిచి పోతుంది. అనడం అతిశయోక్తి కాదు.కుటుంబంలో అందరూ ఆడబిడ్డలు కావడంతో ఆమె తల్లి సావిత్రిని మగ బిడ్డ గా చూసుకోవాలని ముచ్చట పడింది. అనుకున్నదే తడవుగా యుక్తవయసులో నిక్కరు చొక్కా తొడిగింది. అంతే సావిత్రి యువకుడిగా మెరిసింది.ఇంత వరకు బాగానే ఉన్నా ఒక్కసారిగా కుటుంబాన్ని కుదిపేసిన ఆర్థిక ఇబ్బందులు ఆమెను పూర్తిగా అతడుగా మార్చేశాయి. తోడబుట్టిన అక్కాచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు వివాహబంధాన్ని వద్దనుకుని ఒంటరిగానే ఉండిపోది. స్త్రీ వాదానికి కొత్త నిర్వచనం ఇచ్చేలా జీవిస్తోంది సావిత్రి.   కుటుంబాన్ని పోషించాలంటే అన్ని పనులు చేయాలని నిర్ణయించుకున్న ఆమె మగవాళ్లతో సమానంగా పని చేసేది. ఆ కూలీ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించింది. తల్లిదండ్రులు మరణం తర్వాత ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ల వివాహాలను ఆమె చేసింది. కుటుంబం కోసం మగాడిగా మారినదుకు గర్వంగా ఉంటుంది, అంటుంది సావిత్రి.   ఈ జన్మ తన కుటుంబం కోసమే అనుకుంది.మగాడిగా   జీవితంలో 70 ఏళ్లు గడిపేసింది.ఈ పశ్చిమ గోదావరి సావిత్రి గాధ...

60 ఏళ్ల తర్వాత ఆమెకు శిక్ష సూది రూపంలో... మరణశిక్ష ఖరారు చేసారు...

Image
              అమెరికాకు చెందిన 52 ఏళ్ల Lisa Montgomery(లిసా మొంట్గోమరీ). ఈ ఏడాది డిసెంబర్ 8న ఆమెకు ఫెడరల్ ఎక్జిక్యూట్ శిక్షను అమలు చేశారు. ఫెడరల్ ఎక్జిక్యుట్ శిక్ష అంటే క్షణాల్లో ప్రాణాలు తీసే పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చే మరణ దండన విధిస్తారు, అమెరికా ప్రభుత్వం. ఇదే ఇప్పుడు అమెరికాలో సంచలన వార్త,60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత US లొ ఓ మహిళకు ఫెడరల్ ఎక్జిక్యూట్ అమలు పరుస్తున్నారు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ ఫెడరల్ డెత్ పెనాల్టీ విధిస్తారు.అందుకే లీసా కేసు న్యూస్ ఆఫ్ అమెరికా గా మారింది. లిసా చేసింది మామూలు నేరం కాదు. అందుకే ఇంతటి కఠిన శిక్ష, గర్భవతి పొట్ట చీల్చి కడుపులోని బిడ్డను బయటకు తీసి ఎత్తుకెళ్లింది.అత్యంత క్రూరంగా పాశవికంగా ఆమె చేసిన నేరానికి స్పెషల్ శిక్ష విధించారు,అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్. 2004 డిసెంబర్ 16 జరిగింది ఘాతుకం మిస్సోరి కి చెందిన 23 ఏళ్ళ బాబీ జో స్టిన్నెట్ అప్పటికే గర్భవతి.ఆమెతో చాట్ రూం లో పరిచయం చేసుకుంది మిస్సోరి చెందిన లిసా.తాను కూడా గర్భవతినీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. బోభి సిన్నెట్ ఇంట్లో ఉన్న ఓ కుక్క పిల్లలను ...

భర్త గోవాలొ,భార్య హైదరాబాద్లో ఉండి...

Image
  భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేసుకోవడం చూసాం, వ్యాపారాలు చేయడం ఇప్పుడు వరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఉద్యోగాలు వ్యాపారాలు రొటీన్ అనుకున్నారేమో హైదరాబాద్కు చెందిన దంపతులు వెరైటీ గా ఆలోచించారు.అతి తెలివి తేటలు చూపి అపారంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేస్తారు. ఐపీఎల్ సీజన్ లో ఆ ప్రణాళిక అమలు చేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారానికి వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ తెరదించారు. ఎందుకంటే దంపతులు చేస్తోంది IPL బెట్టింగ్. ఒకరేమో ఆఫీసులో ఉంటే ఒకరేమో ఫీల్డ్ లో వుండి బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో దంపతులిద్దరికీ కూడా అదుపులోకి తీసుకున్నారు,వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. భర్త గోవాలో ఉండి బెట్టింగ్ నడుపుతుండగా భార్య హైదరాబాద్లో ఉండి డబ్బులు వసూలు చేస్తోంది.ఇద్దరు భార్యాభర్తలు కలిసి కోపరేషన్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విధంగా బట్టి వ్యవహారాన్ని నడిపించడం పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.నగరానికి చెందిన రాహుల్ అతని భార్య సుమలత ఐపీఎల్ బెట్టింగ్ సాగిస్తున్నారు. పోలీసుల భయంతో రాహుల్ గోవా ఉండే బెట్టింగ్ వ్యవహారాలు నిర్వహిస్తుంటే,పాల్గొన్న వ...

ఆ ఊళ్లో దేవి నవరాత్రులు అమ్మవారి విగ్రహం బదులుగా. సోను సూద్ విగ్రహాన్ని...

Image
  కరోనా కాలంలో పండుగలన్నీ కళ తప్పాయి. అందరూ కలిసి జరుపుకున్న మంటే సింగిల్ గా జరుపుకున్న అన్నట్టుగా పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. ప్రతియేటా ఎంతో ఘనంగా దుర్గ నవరాత్రులు నిర్వహించే కోల్కతాలో ఈశ్వరి ఎలా జరుపుకుంటున్నారో తెలుసా?  దేవి నవ రాత్రులు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దుర్గామాత మండపాలు వెలిసాయి. అయితే దుర్గ మాత దేవి నవరాత్రులు వేడుకలకు పెట్టింది పేరయిన కోల్కతాలొ ప్రొఫెల్ల కళ వెల్ఫేర్ అసోసియేషన్ కాస్త డిఫరెంట్గా మండపాలు ఏర్పాటు చేసింది. ప్రజలు ఎన్నుకున్న కరోనా కష్టాల్ని కళ్లకు కట్టినట్టు చూపే ఏర్పాటు చేసింది.కరుణ కల్లోలంలో ఎక్కువగా ప్రభావితమైంది వలస కూలీలు. కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వాళ్ల ఎంత నరకం అనుభవించారో కళ్ళకు కట్టినట్లు ఈ దుర్గ మండపంలో బొమ్మలతో చూపించారు నిర్వాహకులు. లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన బాధాకర దృశ్యం ఇక్కడ ప్రతిబింబించే ప్రయత్నం చేశారు.వలస కూలీల కష్టాల చలించిపోయి భారీగా సాయం చేసిన అతడు సోను సూద్ విగ్రహాన్ని,  ఈ దుర్గా మండపంలో ఏర్పాటు చేశారు, నిర్వాహకులు. సోను సూద్ సహాయం చేసిన  విషయాన్ని గుర్తు చేస్తూ నిలువెత్...

కేజీ మటన్ రెండు వందల రూపాయలు మాత్రమే, ఇలా ఆఫర్ పడితే చివరకు జరిగేది ఇదే...

Image
 జి.కొండూరు లో ఓ మాంసం దుకాణదారుడు చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.కేజీ మటన్ రెండు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు,అందుకు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని షరతు విధించాడు,స్థానికులు అతడి షాపు ముందు బారులు తీరారు.కాసేపటికి మాంసం అయిపోయినట్టు బోర్డు తిప్పేశాడు.దీంతో షాపు యజమాని పై మండిపడ్డారు ఎందుకు కిలో రెండు వందల రూపాయలకు అమ్మడం లేదంటూ తిట్లదండకం మొదలుపెట్టారు. అధికారులు ఇలాంటి షాపుల పై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. మటన్ కేజీ 200 నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. అయితే జి.కొండూరు వేట మాంసం అమ్మకాలు నాణ్యత ఉంటుందనే పేరు రావడంతో షాపు యజమాని మధ్య పోటీ పెరిగింది. దీంతో మాంసం ధరలు తగ్గించి అమ్మారని సమాచారం కాకపోతే  ఇక్కడ కథ రివర్స్ అయింది.

ధోనీ ఇక IPL కు గుడ్ బై చెపుతాడు?

Image
  ఐపీఎల్13 లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే IPL నుంచి నిష్క్రమించింది.ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో ధోనీ కెప్టెన్సీపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది, పలువురు మాజీ సీనియర్ ఆటగాళ్ళు. పలువురు సీనియర్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీ చేతులు చూస్తుంటే ఇక ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతాడా  అని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.ఈ సందర్భంగా నెటింట ఆధారాలను చుపిస్తున్నారు.నెటిజన్ల ఆధారాలను వివరిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని  తన  జర్శిని బట్లేర్కు  కానుకగా ఇచ్చాడు.ముంబై తో పరాజయం తర్వాత కూడా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు కృణల్ పాండ్య కు ధోని జెర్సీ ని బహుమతిగా నంబర్ 8 అనే ధోని అనే పేరు రాసిన జర్సిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం పాండ్య సోదరులకు ధోని నుంచి అపూర్వమైన కానుక లభించింది. అని చెబుతూ హార్దిక్ మరియు కృనాల్ పాండ్యా ధోని ఐపిఎల్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లొ పోస్ట్...

రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన డాక్టర్లు.ఆయన ఆరోగ్యం ఎప్పుడు...

Image
                   ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వెల్లడించలేదు. కరోనా కారణంగా రాజశేఖర్ తమ ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్న సిటీ న్యూరో సెంటర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని వెంటిలేటర్ సపోర్టు అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రత్న కిషోర్ పేర్కొన్నారు.ఆస్పత్రి నుంచి ప్రకటన వెలువడక ముందు ఆయన చిన్న కుమార్తె శివాత్మిక సామాజిక మాధ్యమాల్లో ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకునేందుకు నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారని పేర్కొంది. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరింది. శివత్మిక ప్రకటనలతో రాజశేఖర్ ఆరోగ్యం పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మరోమారు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.సినీ నటుడు రాజశేఖర్  కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చ...

సునీల్ కు అంతకుమించి ఇచ్చేది, లేదు అంటున్నారు...

Image
                      కమెడియన్గా మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోగా టర్న్ తీసుకున్నారు సునీల్. ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయినా హీరోగా సునీల్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీంతో షాట్ టు గాఫ్ తీసుకుని కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటిక కె హీరో టాక్ పడిపోవడంతో కమెడియన్గా అవకాశాలు తగ్గిపోయాయి.ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా సునీల్ మాత్రం కనిపించలేదు. దీంతో సునీల్ పారితోషికం కూడా భారీగా పడిపోయిదన్న, ప్రచారం జరుగుతోంది. కమెడియన్గా మంచి ఫాoమ్లో ఉన్న సమయంలో రోజుకు మూడు నాలుగు లక్షల వరకు పారితోషికం అందుకున్నాడు. సునీల్. కానీ ఇప్పుడు అంత ఇచ్చే పరిస్థితి లేదు.ప్రస్తుతం సునీల్ కు రోజుకు లక్షకు మించి ఇచ్చే పరిస్థితి లేదని ఫిల్మ్ నగర్ టాక్.వెన్నెల కిషోర్, ప్రియదర్శి రాహుల్, రామకృష్ణ లాంటి స్టార్ కమెడియన్ చాలామంది వచ్చేశారు.దీంతో సునీల్ కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో సునీల్ కు అవకాశం వస్తున్న గతం లాగా రెమ్యూనరేషన్ ఇచ్చేది లేదని అంటున్నారు, ఫిల్మ్ మేకర్. పాత పరిచయాలతో సునీల్ కు వరుస అవకాశాలు వస్తున్న వస్తు...

షకీలా దేవుని పూజలు, ఎంత గొప్ప మనసు ఆమెది.

Image
                     covid మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ బయటపడి సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థించారు సినీనటి షకీలా.నెల్లూరు జిల్లా వెంకటగిరి లోని విష్ణు దుర్గాపరమేశ్వరి మాతను ఆమె దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిపి చండీయాగం నిర్వహించారు. ఆమెతో పాటు చెన్నై నుంచి వారి స్నేహితులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. షకీలా తమ ప్రాంతానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూడటానికి దేవాలయం దగ్గరకు చేరుకున్నారు.

మురికి కాలువలో కొట్టుకుపోయిన కేజీ వున్నార బంగారం...

Image
              బంజారా హిల్స్ లోని ఓ మురుగునీటి కాలువలు కేజీ నర బంగారం కొట్టుకుపోయింది. నమ్మడానికి కాస్త సందేహంగా అనిపిస్తున్నా ఇదే జరిగింది, అని చెబుతున్నాడు వి.ఎస్ జ్యువలరీ సేల్స్ మెన్. గోల్డ్ షాప్ నుంచి బంగారం తెస్తుండగ తన చేతిలో నుంచి సంచీ కాలువలో పడిపోయింది. సేల్స్ మెన్ తెలిపాడు. దీంతో రాత్రంతా జువెలరీ షాప్ సిబ్బంది కాలువలో గాలించారు. వారికి కేవలం బంగారం తీసుకురా సంఖ్య మాత్రమే దొరికింది. అందులోని ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయని చెబుతున్నారు. కిలోన్నర బంగారం మాయమైందని గోల్డ్ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారమంతా కాస్త అనుమానం గా ఉండటం తో సేల్స్ మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీక్షిత్ రెడ్డి కిడ్నాపర్ మంద సాగర్ గురించి పోలీస్ విచారణలో ఆసక్తికరమైన విషయాలు...

Image
                            దీక్షిత్ కిడ్నాప్ కేసులో నిందితులు దొరికిన జవాబు లేని ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. జల్సా జీవితానికి అలవాటు పడిన నిందితులు, సైకో మెంటాలిటీ పై గ్రామస్తులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మహబూబాబాద్ లో కిడ్నాప్ ఆపై హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితులు దొరికిన పలు ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇంటర్ చదివి మెకానిక్ పనిచేస్తున్న సాగర్ ఒక్కడే కిడ్నాప్ హత్య చేయడం ద్వారా ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం హత్యలో సాగర ఒక్కడి ప్రమేయం ఉందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు దీక్షితులు కిడ్నాప్ చేసిన నిందితుడు, కేవలం రెండు గంటల్లో పై హత్య చేశాడని S.P కోటిరెడ్డి వెల్లడించారు. పెట్రోల్ బంకు కి వెళ్దామని చెప్పి పిలవడంతో, తెలిసిన వారే కావడంతో బైక్ ఎక్కడని చెప్పారు.తరువాత నీటిలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో తాగించాడు. బాలుడు ఏడుస్తూ ఉండడంతో నోరు, ముక్కు మూసి గొంతు నలిమి హత్య చేశాడని, ఆ తర్వాత ఏం తెలియనట్టు నిందితుడు బాధితుల ఇంట...

దేశంలో 54325 కోత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు...

Image
  దేశంలో వరుసగా ఐదో రోజు కూడా COVID కేసులు 60000 లోపే నమోదయ్యాయి.నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది వరకు 54326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7160012లక్షలకు చేరింది.24 గంటల్లో 690 మంది covid తో మృతి చెందగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్ష 17,000,306 లక్షలు కు చేరింది.గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 79 వేల కరోనా నుంచి కోలుకోక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి నుంచి బయట పడే వారి సంఖ్య అరవై తొమ్మిది లక్షలు దాటింది.ఇక దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ఏడు లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 6,95,004,9 మంది యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలొ రికవరీ రేటు 809.53% శాతానికి చేరగా మరణాల రేటు 1.5% శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది, ఈ మధ్య కాలంలో 54,366 మంది  దేశంలొ కొత్త COVID కాసులు నమోదు అయ్యింది.

రైతు అప్పు తీర్చలేదని భూమినీ వేలం చేసుకున్న బ్యాంక్ అధికారులు...

Image
 అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని రైతుల భూములు ఎర్రజెండాలు డిసిసిబి బ్యాంక్ అధకారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.గ్రామానికి చెందిన గుర్రపు తిరుపతిరెడ్డి ఇందులో తొమ్మిది ఎకరాల భూమిని డిసిసిబి బ్యాంక్ లో తాకట్టు పెట్టి పది లక్షల రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రుణం పొందిన తర్వాత ఐదు లక్షల  బ్యాంకు చెల్లించాలని వడ్డీతో కలిపి మిగిలిన డబ్బులు చెల్లించాలని ఎన్ని సార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు,అని చెప్పారు. డీసీసీబీ సేల్స్ ఆఫీసర్ శ్రవంతి, నోడల్ ఆఫీస్ వాని, ఈ ఫీల్డ్ ఆఫీసర్ బాల కృష్ణ తో కలిసి రైతులు తిరుపతిరెడ్డి తాకట్టు పెట్టిన వ్యవసాయ భూమిలో ఎర్రజెండాలు ఉన్నట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న భూమిని ఈనెల 28న మొగుళ్లపల్లి బీజేపీ ఆఫీస్ లో 10 న వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు, అయితే రైతు మాత్రం వర్షాలతో తీవ్రంగా నష్టపోయి వున్నాము అని చెబుతున్నాడు.తన భూమిని వేలంపాట వేయకుండా కొంత సమయం ఇస్తే విడతలవారీగా చెల్లిస్తానని చెబుతున్నాడు

పురుగుమందులు చేతిలో పట్టుకొని టవర్ ఎక్కిన రైతులు.

Image
  ఖమ్మంలో ఆర్ డి ఎ ఆఫీస్ ముందు వున్న రైతు బజార్లు తరలించవద్దని రైతులు పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు.అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు వున్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మంత్రి స్పందించి రైతు బజార్ ను తొలగించకుండా చూడాలని అంటున్నారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తెల్లవారు చాలు వారి ఇంటికి వందలాది అతిథులు... అతిథులు ఎవరో తెలుసుకోండి...

Image
  విశాఖలో ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిథులు వస్తుంటారు.వచ్చిన వారికి కడుపు నిండా తిండి పెడతారు ఆ ఇంటి యజమాని.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా చేస్తున్నారు. ఎంత మంది అతిథులు వచ్చినా  లేదనకుండా పెట్టడం వారికి అలవాటు. అసలు ఒకే ఇంటికి ఇంత మంది అతిథులు ఏళ్ళతరబడి రావడానికి కారణం ఏమిటి,విశాఖలో లక్ష్మీ నారాయణ రెడ్డికి పక్షి ప్రేమికుడు గా మంచి పేరు ఉంది.15 ఏళ్లుగా ఆయన కుటుంబం ఆహారం అందిస్తూ వస్తోంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొన్ని వందల రామచిలుకల లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటిపై వాలిపోతాయి. మూడు పూటలా వాటి గింజలు జల్లుతూతుంటారు. కుటుంబ  సభ్యులు ఆహారం అలవాట్లు మారిన పక్షులకు గింజలు వేసే విషయంలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు. వందలాది పక్షులు ఏళ్లతరబడి లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటి సభ్యులు గా మారిపోయాయి. ఈ మొత్తం వీటికి ఆహారం అందిస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా వచ్చే రామచిలుకలు పావురాలు చూసేందుకు చుట్టు పక్కల ఇళ్లల్లో ఉన్నవారు, బిల్డింగ్ పైకి వచ్చి ఉంటారు. వారికి పక్షుల పలకరింపులు లేనిదీ సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండవు.   స్థానికులకు పక్షుల రాకపోకలు ఏ సమయాన...

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం,బ్రహ్మోస్ ప్రయోగం తో పాటు మరొక ప్రయోగం కూడా

Image
రోజురోజుకు భారత రక్షణ రంగం శత్రుదుర్భేద్యంగా మారుతుంటాయి. చైనాతో సరిహద్దు వివాదం కూడా సాగుతుండటంతో వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ.INS చెన్నయ్ యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి దాటింది.భారత రక్షణ పరిశోధన అభివృద్ధి చేసిన సంస్థ  బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని స్తెల్త్ డిస్ట్రాయర్ INS చెన్నై  యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు.   అరేబియా మహాసముద్రం లోని ఈ క్షిపణిని అత్యంత కచ్చితత్వంతో చేదించరు, ఇట్లు డిఆర్డిఓ ట్విట్టర్లో తెలిపింది. భమొస్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా చేయిస్తాయి.ఇటీవల బ్రహ్మోత్స్ సామర్ధ్యం పెంచేందుకు డీఆర్డీవో ప్రయోగాలు నిర్వహిస్తోంది.ఇవి షిప్పులు, సబ్మెరైన్ ద్వారా లక్ష్యాలను సాధించవచ్చు.భారత రష్యా సంయుక్త గా తయారు చేసిన అత్యాధునిక  మిసైల్ brahmos.INS చెన్నై యుద్ధనౌక 2016 నుంచి తన సేవలు అందిస్తుంది.  ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15a భాగంగా దేశీయంగా అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్...

RTC బస్సు రన్నింగ్ లొ ఉండగా వెనుక చక్రం మొత్తం సెట్ తో ఉడి పోయి....

Image
                                         కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు దిగువ గ్రామాలు పట్టణాలు  కాకుండా ఇటు ప్రధాన రహదారులు గుంతలు గోతులతో ద్వంసం అయింది. దిని వలన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఒక RTC బస్సు ఈ యొక్క వెనుక చక్రాలు మొత్తం సెట్ తో పాటు నడి రోడ్డుమీద ఊడిపోయాయి. ప్రయాణికులు డ్రైవర్ కి గాయాలు కాకుండా డ్రైవర్ చాకచక్యంగా బస్సు నియంత్రించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డిపో బస్సు రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్డు ధ్వంసమయ్యాయి. స్థానికులు అతిత్వరగా ఈ రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు లేకపోయినట్లయితే ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎన్ని చూడాలో అని భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  

ఈ పిల్లికి పడుకునే ముందు పాట పాడాలి.

Image
 

హైదరాబాద్ లో వరద కారణంగా సహాయం చేసిన సూపర్ స్టార్ లు వీరే...

Image
                     తెలంగాణ లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ కదిలివచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు పారిశ్రామిక వేత్తలు వరద కారణంగా వివరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో విరాళాలు ఇచ్చిన వారు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు తలా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అక్కినేని నాగార్జున 50/- లక్షల రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 50/- లక్షలు రూపాయిలు, పోతినేని రామ్ 25/- లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, రవితేజ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ 10 లక్షలు, డైరెక్టర్ హరీష్శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి ఐదు లక్షల విరాళం ఇచ్చారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆపద సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి అండగా నిలిచిన దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో వరద సహాయ చర్యల కోసం MEGHA ENGINEERING సంస్థ సహాయనిధికి 10 కోట్ల రూపాయలు భారీ విరాళం ప్రకటించింది....

తెలంగాణలో వరద కారణంగా డబ్బులు సహాయం చేసిన రాష్ట్రాలు ఇవే...

Image
                       తెలంగాణలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు రాజకీయ సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్లు రూపాయలు, తమిళనాడు సర్కార్ 10 కోట్లు రూపాయలు, ప్రకటించగా   పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు కోట్ల విరాళం ఇచ్చారు.నగరాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ముగ్గురు తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలలు తెలిపారు.ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సైతం వరద బాధితులకు అండగా నిలిచారు.రెండు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.

వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి.. నేపాల్ దంపతుల దారుణం.

Image
                          హైదరాబాద్ నాచారం బి.అర్. నగర్  పరిధిలో భారీ చోరీ జరిగింది ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి చేసింది  నేపాలి gang. వృద్ధురాలికి  మత్తు మందు ఇచ్చి 10 లక్షల రూపాయలు 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు గ్యాంగ్ 14 రోజుల క్రితమే ఆ ఇంట్లో పనిమనిషిగా చేరినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద అలా చేస్తే ఇంక అంతె... అధికారుల హెచ్చరిక.

Image
                           కేబుల్ బ్రిడ్జి పై ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు పై నిఘా పెట్టారు సిటీ పోలీసులు. రోడ్లపై సెల్ఫీలు ఫోటో షూట్ అంటూ న్యూస్ చేస్తున్న వారికి చెక్ పెడుతున్నారు. బ్రిడ్జి పై ప్రత్యేకంగా 15 మంది పోలీసులు సిసి కెమెరాలతో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. రెండు షిఫ్ట్ లో బ్రిడ్జిపై బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.వీళ్ళకి అదనంగా రెండు పెట్రోల్ వెహికల్ లో ఘస్తి నిర్వహిస్తున్నారు, బ్రిడ్జి పై జరిగే ప్రతి యాక్టివిటీ నీ హైడెఫినిషన్ కెమెరాల్లో మానిటర్ చేస్తున్నారు పోలీసులు. నిఘా కోసం ఓ ఎస్ఐ స్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. బ్రిడ్జ్ పై వెహికల్ పార్కింగ్ చేసిన, నడక దారిలో న్యూసెన్స్ క్రియేట్ చేసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ లో వారిని తరలించి చర్యలు తీసుకుంటున్నారు. బ్రిడ్జిపై రేష్ డ్రైవింగ్ చేసే వారికి వార్నింగ్ ఇస్తున్నారు. స్పీడ్ 50 దాటిన వారికి భారీ పాయింట్లతో/జరిమానా తో షాక్ ఇస్తున్నారు. బ్రిడ్జిపై పర్చేస్ ఛాలెంజ్ వేస్తున్నారు. పోలీసులు కేబుల్ బ్...

మానవత్వాన్ని చూపించిన హైదరాబాద్ మెట్రో రైల్... ఒక గర్భిణీ స్త్రీ

Image
                                   అసలే భారీ వర్షాలతో హైదరాబాద్ సిటీ మొత్తం వాహనాలు బురదలో కూరుకుపోయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్తే రా తెలియదు. మరి ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్ కారణంగా రైల్వే మరియు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే సిటీ లో మెట్రో సర్వీసులను పునరుద్ధరించి నప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారు.అయితే సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా నడిపి గర్భిణి నీ భద్రంగా గమ్యానికి చేర్చింది. హైదరాబాద్ మెట్రో ఆ సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామని భరోసా కల్పించింది.ఈ నెల 14న రాత్రి జరిగిన ఈ విషయాన్ని  మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిన్న వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలని నిబంధన ఉందన్నారు. వచ్చిన విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది. ఉన్నత అధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రో రైలును నడిపారు.

గోదావరి నదిలో హఠాత్తుగా...

Image
         మంచిర్యాల జిల్లా ఇందారం గోదావరి నది బ్రిడ్జి వద్ద గోదావరి రెండుగా చీలిపోయింది.సరిగ్గా జిల్లా సరిహద్దులను గోదావరిలో విడగొట్టే అన్నట్టుగా ఆ దృశ్యం కనిపించింది.విషతుల్యమైన జలాలను తనలో కలుపుకుని గోదావరి మధ్యలో నుండి ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడం తో అధికారులు నీటి గోదావరి దిగువ నది లోకి వదులుతున్నారు. దీంతో ఇందారం వద్ద గోదావరి నది రెండు వైపులా బొడ్డుని తాకుతూ ప్రవహిస్తోంది. అయితే బ్రిడ్జి మధ్య లో గోదావరి నది మధ్య భాగంలో ఏర్పడిన ప్రత్యేక ఆకర్షణ గా ఏర్పడుతుంది. ఏర్పడ్డ వింతను చూసేందుకు మంచిర్యాల జిల్లా ప్రజలతోపాటు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. బ్రిడ్జిపై వెళ్లే వాహనదారులు కూడా ఒక్క నిమిషం ఆగి మరీ చూసి వెళ్తున్నారు. మంచి లో చెడు కలవదు అంటే ఇదేనేమో స్థానికులు చర్చించుకుంటున్నారు

పట్టుకున్న కొండచిలువ గాని ఆ కొండ కొండచిలువ వయసూ ఎంత తెలుస?

Image
             వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుకి కొండచిలువ కనిపించింది. దీనితో గ్రామ ప్రజలు సర్పంచ్ కి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున కొత్తకోట స్నాక్ సొసైటీ అధ్యక్షుడు డు వనపర్తి కృష్ణం సాగర్ కు సర్పంచ్ సమాచారం ఇవ్వడంతో కొండచిలువ పట్టుకున్నారు.కొండచిలువ 13 ఫీట్ల పొడవు, 20 కేజీల బరువున్న కలిగి ఉందని అంతేకాకుండా ఈ కొండ కొండచిలువ యొక్క వయసు 12 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందని ఆయన వివరించారు. పట్టుకున్న కొండచిలువను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి వేశారు.

29 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ...

Image
1 NEWS :-                                    పున ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో స్కూల్ విద్యార్థులకు కరుణ సోకటం కలకలం రేపుతోంది.కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట లో మూడు ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 29 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా COVID టెస్టులు నిర్వహిస్తున్నారు.అయితే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పలు స్కూల్ ను పునః ప్రారంభించిన సమయంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం ఏమిటి, తల్లి తండ్రులకు ఇటువంటి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎది ఏమైనా తగ్గు ముఖం పట్టింది అనుకున్న వ్యాధి ఇలా స్కూల్ విద్యర్థులకు సోకడం అనేది భయాందోళన కలిగిస్తోంది శ్రీశైలం వాసులను.

అమెరికాలోని భారితియ యువతి అరెస్ట్... కారణం ఇదేనట

Image
1 NEWS :-                                      అమెరికా న్యూయార్క్ నగరంలో జరిగిన ఆ ఘటన అందరిని  షాక్ కు గురి చేసింది, అమెరికాలోని క్వీన్స్ లొ 23 ఏళ్ల భారత యువతి సబితా దూక్రం ఇటీవలే అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఎప్పటిలాగే బాత్రూంలో స్నానం చేస్తుండగా ఒక శిశువు జనమ్నిచింది.అలా  కన్న తరువాత తనతట తానే కన్నపెగును కోసేయింది. అలా కన్న వెంటనే శిశువును కిటికీలోంచి బయటకు కొంచుం కూడా జాలి లేకుండా వేసిరేసింది. ఆ తర్వాత బట్టలను లాటరీ వేసి బాత్రూం లో శుభ్రం చేసింది. ఆ తరువాత ఏమ తెలియనట్టు బెడ్ రూమ్ కొచ్చి నిద్ర పోయింది. శిశువు యొక్క ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుని పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆసుపత్రి కి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆమెను అలా ఎందుకు చేసావు అని ప్రశ్నిస్తే  ఆమె పొంతన లేని సమాధానాలు చెపుతోందట. తనకు గర్భం వచ్చిన విషయం తెలియదు, అని బా...