మానవత్వాన్ని చూపించిన హైదరాబాద్ మెట్రో రైల్... ఒక గర్భిణీ స్త్రీ

 

                

                అసలే భారీ వర్షాలతో హైదరాబాద్ సిటీ మొత్తం వాహనాలు బురదలో కూరుకుపోయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్తే రా తెలియదు. మరి ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్ కారణంగా రైల్వే మరియు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే సిటీ లో మెట్రో సర్వీసులను పునరుద్ధరించి నప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారు.అయితే సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా నడిపి గర్భిణి నీ భద్రంగా గమ్యానికి చేర్చింది. హైదరాబాద్ మెట్రో ఆ సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామని భరోసా కల్పించింది.ఈ నెల 14న రాత్రి జరిగిన ఈ విషయాన్ని  మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిన్న వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలని నిబంధన ఉందన్నారు. వచ్చిన విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది. ఉన్నత అధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రో రైలును నడిపారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?