దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద అలా చేస్తే ఇంక అంతె... అధికారుల హెచ్చరిక.
కేబుల్ బ్రిడ్జి పై ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు పై నిఘా పెట్టారు సిటీ పోలీసులు. రోడ్లపై సెల్ఫీలు ఫోటో షూట్ అంటూ న్యూస్ చేస్తున్న వారికి చెక్ పెడుతున్నారు. బ్రిడ్జి పై ప్రత్యేకంగా 15 మంది పోలీసులు సిసి కెమెరాలతో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. రెండు షిఫ్ట్ లో బ్రిడ్జిపై బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.వీళ్ళకి అదనంగా రెండు పెట్రోల్ వెహికల్ లో ఘస్తి నిర్వహిస్తున్నారు, బ్రిడ్జి పై జరిగే ప్రతి యాక్టివిటీ నీ హైడెఫినిషన్ కెమెరాల్లో మానిటర్ చేస్తున్నారు పోలీసులు. నిఘా కోసం ఓ ఎస్ఐ స్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. బ్రిడ్జ్ పై వెహికల్ పార్కింగ్ చేసిన, నడక దారిలో న్యూసెన్స్ క్రియేట్ చేసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ లో వారిని తరలించి చర్యలు తీసుకుంటున్నారు. బ్రిడ్జిపై రేష్ డ్రైవింగ్ చేసే వారికి వార్నింగ్ ఇస్తున్నారు. స్పీడ్ 50 దాటిన వారికి భారీ పాయింట్లతో/జరిమానా తో షాక్ ఇస్తున్నారు. బ్రిడ్జిపై పర్చేస్ ఛాలెంజ్ వేస్తున్నారు. పోలీసులు కేబుల్ బ్రిడ్జి పైకి వచ్చే వారిని రోడ్డుపై కాకుండా వాకింగ్ వేలు మాత్రమే అనుమతిస్తారు. బ్రిడ్జి పై రోడ్డు క్రాస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీకెండ్స్ లో బ్రిడ్జి పైకి అనుమతించడం లేదు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి పై వీకెండ్స్ లో నే రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు.
Comments