అమెరికాలోని భారితియ యువతి అరెస్ట్... కారణం ఇదేనట
1 NEWS :-
అమెరికా న్యూయార్క్ నగరంలో జరిగిన ఆ ఘటన అందరిని షాక్ కు గురి చేసింది, అమెరికాలోని క్వీన్స్ లొ 23 ఏళ్ల భారత యువతి సబితా దూక్రం ఇటీవలే అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఎప్పటిలాగే బాత్రూంలో స్నానం చేస్తుండగా ఒక శిశువు జనమ్నిచింది.అలా కన్న తరువాత తనతట తానే కన్నపెగును కోసేయింది. అలా కన్న వెంటనే శిశువును కిటికీలోంచి బయటకు కొంచుం కూడా జాలి లేకుండా వేసిరేసింది. ఆ తర్వాత బట్టలను లాటరీ వేసి బాత్రూం లో శుభ్రం చేసింది. ఆ తరువాత ఏమ తెలియనట్టు బెడ్ రూమ్ కొచ్చి నిద్ర పోయింది. శిశువు యొక్క ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుని పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆసుపత్రి కి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఆమెను అలా ఎందుకు చేసావు అని ప్రశ్నిస్తే ఆమె పొంతన లేని సమాధానాలు చెపుతోందట. తనకు గర్భం వచ్చిన విషయం తెలియదు, అని బాత్రూంలో ప్రసవం జరిగి తనకి ఏం చేయాలో తెలియక బయటకు వేసెరసను అని సబితా చెప్పింది. క్షమించాలని పోలీసులు వేడుకుంటుంది. పోలీసులు సబితా దోక్రం మీద హత్య ఎత్నం కేసు నమోదు చేశారు. ఈ సంఘటన అక్కడ స్థానికులను విస్మయానికి గురి చేసింది. బానిసత్వాన్ని పారేయటానికి మనసు ఎలా వచ్చిందనీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పకపోవటం అనుమనాలోకు తావిస్తోంది. ఇంత క్రూరంగా ప్రవర్తించే ఉండకూడదు అంటున్నారు. సబిత దూక్రంను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments