షకీలా దేవుని పూజలు, ఎంత గొప్ప మనసు ఆమెది.
covid మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ బయటపడి సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థించారు సినీనటి షకీలా.నెల్లూరు జిల్లా వెంకటగిరి లోని విష్ణు దుర్గాపరమేశ్వరి మాతను ఆమె దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిపి చండీయాగం నిర్వహించారు. ఆమెతో పాటు చెన్నై నుంచి వారి స్నేహితులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. షకీలా తమ ప్రాంతానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూడటానికి దేవాలయం దగ్గరకు చేరుకున్నారు.
Comments