ఆ ఊళ్లో దేవి నవరాత్రులు అమ్మవారి విగ్రహం బదులుగా. సోను సూద్ విగ్రహాన్ని...
కరోనా కాలంలో పండుగలన్నీ కళ తప్పాయి. అందరూ కలిసి జరుపుకున్న మంటే సింగిల్ గా జరుపుకున్న అన్నట్టుగా పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. ప్రతియేటా ఎంతో ఘనంగా దుర్గ నవరాత్రులు నిర్వహించే కోల్కతాలో ఈశ్వరి ఎలా జరుపుకుంటున్నారో తెలుసా? దేవి నవ రాత్రులు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దుర్గామాత మండపాలు వెలిసాయి. అయితే దుర్గ మాత దేవి నవరాత్రులు వేడుకలకు పెట్టింది పేరయిన కోల్కతాలొ ప్రొఫెల్ల కళ వెల్ఫేర్ అసోసియేషన్ కాస్త డిఫరెంట్గా మండపాలు ఏర్పాటు చేసింది. ప్రజలు ఎన్నుకున్న కరోనా కష్టాల్ని కళ్లకు కట్టినట్టు చూపే ఏర్పాటు చేసింది.కరుణ కల్లోలంలో ఎక్కువగా ప్రభావితమైంది వలస కూలీలు. కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వాళ్ల ఎంత నరకం అనుభవించారో కళ్ళకు కట్టినట్లు ఈ దుర్గ మండపంలో బొమ్మలతో చూపించారు నిర్వాహకులు. లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన బాధాకర దృశ్యం ఇక్కడ ప్రతిబింబించే ప్రయత్నం చేశారు.వలస కూలీల కష్టాల చలించిపోయి భారీగా సాయం చేసిన అతడు సోను సూద్ విగ్రహాన్ని,
ఈ దుర్గా మండపంలో ఏర్పాటు చేశారు, నిర్వాహకులు. సోను సూద్ సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ వుంచారు. మొత్తానికి భక్తులు ఈ స్పెషల్ అరేంజ్మెంట్ చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నాను.
Comments