రైతు అప్పు తీర్చలేదని భూమినీ వేలం చేసుకున్న బ్యాంక్ అధికారులు...
అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని రైతుల భూములు ఎర్రజెండాలు డిసిసిబి బ్యాంక్ అధకారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.గ్రామానికి చెందిన గుర్రపు తిరుపతిరెడ్డి ఇందులో తొమ్మిది ఎకరాల భూమిని డిసిసిబి బ్యాంక్ లో తాకట్టు పెట్టి పది లక్షల రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రుణం పొందిన తర్వాత ఐదు లక్షల బ్యాంకు చెల్లించాలని వడ్డీతో కలిపి మిగిలిన డబ్బులు చెల్లించాలని ఎన్ని సార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు,అని చెప్పారు. డీసీసీబీ సేల్స్ ఆఫీసర్ శ్రవంతి, నోడల్ ఆఫీస్ వాని, ఈ ఫీల్డ్ ఆఫీసర్ బాల కృష్ణ తో కలిసి రైతులు తిరుపతిరెడ్డి తాకట్టు పెట్టిన వ్యవసాయ భూమిలో ఎర్రజెండాలు ఉన్నట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న భూమిని ఈనెల 28న మొగుళ్లపల్లి బీజేపీ ఆఫీస్ లో 10 న వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు, అయితే రైతు మాత్రం వర్షాలతో తీవ్రంగా నష్టపోయి వున్నాము అని చెబుతున్నాడు.తన భూమిని వేలంపాట వేయకుండా కొంత సమయం ఇస్తే విడతలవారీగా చెల్లిస్తానని చెబుతున్నాడు
Comments