రైతులకు శుభవార్త..రైతు భరోసా కింద 50.47 లకలు..
రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన, నిధులు ఇవ్వాలని రైతులకు అందించనుంది.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి 115 కోట్లు జమ చేయనున్నారు, సీఎం జగన్. కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.రబీ సీజన్లో భూ యజమానులతో పాటు,ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రతియేటా 13,500 రూపాయి చొప్పున ఐదు ఏళ్లలో 67,500 వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పంపించండి ఏపీ ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే నెలలో పెట్టుబడి సాయం చేసిన ప్రభుత్వం రవి సిజన్ లో రెండో విడత సహాయం ఇవాళ అందించినుంది.
Comments