
ఐపీఎల్13 లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే IPL నుంచి నిష్క్రమించింది.ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో ధోనీ కెప్టెన్సీపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది, పలువురు మాజీ సీనియర్ ఆటగాళ్ళు. పలువురు సీనియర్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీ చేతులు చూస్తుంటే ఇక ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతాడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.ఈ సందర్భంగా నెటింట ఆధారాలను చుపిస్తున్నారు.నెటిజన్ల ఆధారాలను వివరిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని తన జర్శిని బట్లేర్కు కానుకగా ఇచ్చాడు.ముంబై తో పరాజయం తర్వాత కూడా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు కృణల్ పాండ్య కు ధోని జెర్సీ ని బహుమతిగా నంబర్ 8 అనే ధోని అనే పేరు రాసిన జర్సిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం పాండ్య సోదరులకు ధోని నుంచి అపూర్వమైన కానుక లభించింది. అని చెబుతూ హార్దిక్ మరియు కృనాల్ పాండ్యా ధోని ఐపిఎల్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లొ పోస్ట్ చేశారు. ధోనీ తన జెర్సీలను ఇతర జట్లుకు ఇవ్వడం చూస్తే ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడు ఏమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ధోనీపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు.

Comments