వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి.. నేపాల్ దంపతుల దారుణం.
హైదరాబాద్ నాచారం బి.అర్. నగర్ పరిధిలో భారీ చోరీ జరిగింది ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి చేసింది నేపాలి gang. వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 10 లక్షల రూపాయలు 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు గ్యాంగ్ 14 రోజుల క్రితమే ఆ ఇంట్లో పనిమనిషిగా చేరినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు
Comments