దేశంలో 54325 కోత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు...
దేశంలో వరుసగా ఐదో రోజు కూడా COVID కేసులు 60000 లోపే నమోదయ్యాయి.నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది వరకు 54326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7160012లక్షలకు చేరింది.24 గంటల్లో 690 మంది covid తో మృతి చెందగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్ష 17,000,306 లక్షలు కు చేరింది.గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 79 వేల కరోనా నుంచి కోలుకోక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి నుంచి బయట పడే వారి సంఖ్య అరవై తొమ్మిది లక్షలు దాటింది.ఇక దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ఏడు లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 6,95,004,9 మంది యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలొ రికవరీ రేటు 809.53% శాతానికి చేరగా మరణాల రేటు 1.5% శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది, ఈ మధ్య కాలంలో 54,366 మంది దేశంలొ కొత్త COVID కాసులు నమోదు అయ్యింది.
Comments