తెలంగాణలో వరద కారణంగా డబ్బులు సహాయం చేసిన రాష్ట్రాలు ఇవే...
తెలంగాణలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు రాజకీయ సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్లు రూపాయలు, తమిళనాడు సర్కార్ 10 కోట్లు రూపాయలు, ప్రకటించగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు కోట్ల విరాళం ఇచ్చారు.నగరాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ముగ్గురు తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలలు తెలిపారు.ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సైతం వరద బాధితులకు అండగా నిలిచారు.రెండు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.
Comments