29 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ...
1 NEWS :-
పున ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో స్కూల్ విద్యార్థులకు కరుణ సోకటం కలకలం రేపుతోంది.కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట లో మూడు ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 29 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా COVID టెస్టులు నిర్వహిస్తున్నారు.అయితే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పలు స్కూల్ ను పునః ప్రారంభించిన సమయంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం ఏమిటి, తల్లి తండ్రులకు ఇటువంటి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎది ఏమైనా తగ్గు ముఖం పట్టింది అనుకున్న వ్యాధి ఇలా స్కూల్ విద్యర్థులకు సోకడం అనేది భయాందోళన కలిగిస్తోంది శ్రీశైలం వాసులను.
పున ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో స్కూల్ విద్యార్థులకు కరుణ సోకటం కలకలం రేపుతోంది.కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట లో మూడు ప్రైవేట్ స్కూల్స్కి చెందిన 29 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్థులకు కూడా COVID టెస్టులు నిర్వహిస్తున్నారు.అయితే విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పలు స్కూల్ ను పునః ప్రారంభించిన సమయంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం ఏమిటి, తల్లి తండ్రులకు ఇటువంటి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎది ఏమైనా తగ్గు ముఖం పట్టింది అనుకున్న వ్యాధి ఇలా స్కూల్ విద్యర్థులకు సోకడం అనేది భయాందోళన కలిగిస్తోంది శ్రీశైలం వాసులను.
Comments