పురుగుమందులు చేతిలో పట్టుకొని టవర్ ఎక్కిన రైతులు.
ఖమ్మంలో ఆర్ డి ఎ ఆఫీస్ ముందు వున్న రైతు బజార్లు తరలించవద్దని రైతులు పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు.అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు వున్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మంత్రి స్పందించి రైతు బజార్ ను తొలగించకుండా చూడాలని అంటున్నారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments