Posts

Showing posts from February, 2021

వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.

Image
ఇటీవల టాటా పేరుతో చేస్తున్న మోసాలు మనం బంధు మిత్రులకు అందరికీ చేరేవరకు షేర్ చేయండి. వాళ్లను ఇటువంటివి మోసపూరితమైన స్కామ్ నుండి సేవ్ చేసినట్టు అవుతుంది.

31 యొక్క రైల్వే స్టేషన్ తాత్కాలికంగా....

Image
Covid తో ప్రతి ఒక్క సంస్థ ఆర్థికంగా కుందేలు అయింది. ఇప్పటికి కూడా ఇంకా మామూలు స్థితికి చేరుకోలేక పోతున్నాయి కొన్ని సంస్థలు. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో రైల్వే ఏ మాత్రం తక్కువ కాదు.ఇప్పటికీ కూడా జనరల్ రైల్వే లు కూడా ప్రారంభించలేదు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు పెద్దగా ఉపయోగపడని 31 రైల్వేస్టేషన్లో తాత్కాలికంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకుంది.bh

స్వామివారిని దర్శించి తలనీలాలు ఇచ్చుకున్న క్రికెటర్ నటరాజన్...

Image
తమిళనాడుకు చెందిన క్రికెటర్ నటరాజన్ దిండిగల్ జిల్లా  పలనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తలనీలాలు సమర్పించారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని నటరాజన్ తో సెల్ఫీ దిగారు. గత ఏడాది యూఏఈ లో జరిగిన ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సారధ్యం వహించిన నటరాజు సత్తా చాటాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో t20 1 డే టెస్టుల్లో ఆడి ప్రతిభ చాటాడు. ఆసీస్ పర్యటన ముగించుకొని ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న నటరాజ్ కు ఘన స్వాగతం లభించింది.

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.

Image
నిజామాబాద్, ఇందలబైద్ జాతీయ రహదారి సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. ఇందల్వాయి మండలం గన్నరం దగ్గర పైపు లీక్ అయింది, నీతో రోడ్డుపై త్రాగునీరు వృధాగా పోతుంది. వాటర్ లీకేజ్ ఫౌంటైన్ ను తలపిస్తోంది. రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆధార్ కార్డు గురించి వచ్చిన కొత్త అప్డేట్ గురించి మీకు తెలుసా?

Image
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు గాని, రాష్ట్ర ప్రైవేట్ జాబ్ కోసం అప్లికేషన్ చేసుకోవాలన్న ఆధార్ ఎంతో కీలకం. కొన్నిసార్లు ఆధార్ కార్డు లేకపోతే లబ్ధిదారులు ఎలాంటి పథకాలను అందుకోలేరు. ఇకపోతే విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన వారు ఇచ్చే వన్ టైం పాస్ వర్డ్ ఎంతో ముఖ్యం. అయితే ఆధార్ లో ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యుంటే మాత్రమే ఓటిపి పొందగలము. అంటే ఏదైనా మనం అప్లై చేసిన తర్వాత టక్కువ ఓటిపి వచ్చే విధంగా ఉండాలన్నమాట. అయితే ఆధార్ కార్డు అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబర్లు మార్చాలన్న అసలు నెంబర్ లేకపోతే కొత్తగా ఏదైనా ఫోన్ నెంబర్ను అనుసంధానం చేయాలనుకున్నా అందుకు ఎటువంటి పత్రం కూడా అవసరం లేదు. అదెలాగో చూడండి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి సులభంగా ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు ఓటిపి లతో ఆధార్ వివరాలు మార్చేందుకు అనువుగా ఉంటుంది. అయితే మీ ఆధార్ కార్డు లో ఒక వేళ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే గనుక ఇంట్లో నుండి ప్రతిదీ అభివృద్ధి అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవ కేంద్రం లో ఫోటో బయోమెట్రిక్, ఈమెయిల్ ఐడి వంట...

దంపతుల మధ్య గొడవ, గ్రామ పెద్దలు తమ ఊరు నుండి వెలి వేశారు...

Image
దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు కారణంగా పలుమార్లు పంచాయితీ  నిర్వహించిన కుల పెద్దలు భారీ జరిమానా విధించారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేయలేదన్న నేపథ్యంతో ఆ గిరిజన కుటుంబాన్ని కులం నుండి బహిష్కరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురవి మండలం పంచ రాయి తండాకు చెందిన శ్రీకాంత్ కు ముగ్గురు కుమార్తెలు, కూతురు ముగ్గురికి పెళ్లిళ్లు అయిపోయాయి. కానీ శ్రీకాంత్ కు అతని భార్య మధ్య జరుగుతున్న గొడవల ఈ నేపథ్యంలో పలుమారు పంచాయతీ నిర్వహించారు కుల పెద్దలు. ఈ క్రమంలోనే 2018 లో పంచాయతీలకు సంబంధించి లక్ష రూపాయలు డిపాజిట్ చేయలేదని నెపంతో శ్రీకాంత్ కుటుంబాన్ని కులం నుండి పరిష్కరించాలని వాపోయారు. ఆ సమయంలో శ్రీకాంత్ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన లాభం లేకుండా పోయిందని గిరిజన కుటుంబం కన్నీటిపర్యంతమయ్యారు. బాధ్యతగా ఉండే సమస్యలను పరిష్కరించాల్సిన కుల పెద్దలు కులం నుండి వెలి వేయడం భార్య బంధువులతో చేయి కలిపి దాడులకు పాల్పడడం తో శ్రీకాంత్ ఫ్యామిలీ ప్రాణ భయంతో బిక్కుబిక్కు అని కొనసాగిస్తున్నారు.ఈ పరిష్కరణ తో గ్రామంలో ఎవరు తమతో మాట్లాడడం లేదని ...

ఇంగ్లాండు తో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్న కోహ్లీ.

Image
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా మరో సమరానికి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఇంగ్లాండ్ భారత్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆటగాళ్ళు ఇప్పుడే చెన్నై చేరుకుని కోరం టైర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ లకు కెప్టెన్ వహించనున్నాడు. కాగా ఆశిస్తూ జరిగిన మొదటి టెస్ట్ తర్వాత వెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ కు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా క్వారంటైన్ లో కోహ్లీ రూములో ఖాళీగా కూర్చోకుండా తన ఫిట్నెస్ కు పదును పెడుతున్నాడు. హోటల్ రూములోనే జిమ్ములో చెమటలు చిన్ని స్తున్నాడు.కోహ్లీ తన కసరత్తు వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. క్వారంటైన్ రోజుల్లో లో మ్యూజిక్ జిమ్ పరికరాలు ఉంటే చాలు ఇంక రెచ్చి పోవచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాదా ఇరు జట్టు ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్ తో తొలి టెస్ట్ తర్వాత పేటర్నిటీ లీవ్ పై విరాట్ కోహ్లీ భారత్కు వచ్చే గా. మిగతా మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్గా రహానే సమర్థంగా నడిపించాడు.

దేశంలో bitcoin రద్దు. భారత్ నుండి కొత్త క్రిప్టో కరెన్సీ...

Image
రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ సర్కార్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. బిట్ కాయిన్ విషయంలోనూ అలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంటుంది. బిట్ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిందే. ఇండియాలో బిట్ కాయిన్ పై నిషేధం అనే మాటను త్వరలోనే మనం వినబోతున్నాం. ఈ క్రిప్టోకరెన్సీ కి చెక్ పెట్టాలని భారత ప్రభుత్వం బలంగా అనుకొంటోంది. ప్రస్తుతం బిట్కాయిన్ ధర ఎంతో తెలుసా ఒక కాయిన్ కావాలంటే మేడం 24 లక్షల 74 వేల వంద రూపాయలు చెల్లించాలి. రేటు ఉంది కాబట్టి ఇది పూర్తి సెక్యూరిటీ ఉన్న కరెన్సీ అనుకోవడానికి లేదు. ఈ కరెన్సీ వ్యాల్యూ లేదు. ఏదైనా తేడా వస్తే ఏ కోర్టుకు వెళ్ళలేము. అందువల్ల ఈ కరెన్సీ చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే పోతున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఓ బిల్లు ప్రవేశపెట్టి పోతుంది.దాని ద్వారా ఇండియాలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అన్నింటినీ బ్యాండ్ చేయబోతోంది. దీని బదులు కేంద్రమే ప్రభుత్వం వైపు నుండి అధికారిక డిజిటల్ కరెన్సీని చేయబోతుంది. త్వరలోనే మనం డిజిటల్ కరెన్సీ చూడబోతున్నాం. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడ...

రాష్ట్రాలొ డూప్లికేట్ బాబాలు. స్నానం చేసి రమ్మని చెప్పి...

Image
కొద్దిరోజులుగా ఏజెన్సీలో కేటుగాళ్లు మాటు వేసారు. మాయమాటలతో అమాయకులకు వల వేసి బురిడీ కొడుతున్నారు. అందిన దానికి దోచుకునీ పరార్ అవుతున్న. కుక్కునూరు మండల పరిధిలోని దాచవరం గ్రామంలో ఓ మహిళను నమ్మించి ఆమె బంగారు ఆభరణాలను భూత వైద్యులు లూటీ చేసిన ఘటన కలకలం రేపింది. దాచవరం ఎస్సీ కాలనీకి చెందిన ఓ గృహిణి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. భర్త పొలం పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మహిళలను గ్రహించి భూతవైద్యుడు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో లేనిపోని సమస్యలు బాధలు పట్టిపీడిస్తున్నాయని నమ్మించాడు. అవి తొలగిపోవాలంటే ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని, లేకపోతే మీ ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని ఆర్థిక దెబ్బ తింటుందని ఆమెను భయబ్రాంతులకు గురి చేశాడు. ఆమె చేసేది ఏమి లేక ప్రత్యేక పూజలకు ఒప్పుకొని. పూజలు కోసం బంగారు ఆభరణాలు పెట్టాలని కోరాడు. అవి ఊరి చివర పొలం గట్టు మీద పెట్టమని చెప్పాడు. బంగారం ఆభరణాలు పూజ చేసేటప్పుడు కి స్నానం చేసి ఉండమని చెప్పాడు. గంటలు గడుస్తున్నా భూతవైద్యుడు తిరిగి రావడం మోసపోయిన గ్రహించిన బాధితురాలు చుట్టుపక్కల గ్రామస్తులకు సమాచారం అందించింది. స్థానికులతో కలిసి  వెతికినా ఒక్క క...

గుడి గోపురం కూడా విడిచి పెట్టనీ కేటుగాళ్లు... పురాతన నాణేలు కోసమే...

Image
చిక్కొల జిల్లాలో పురాతన దేవాలయాల గాలి గోపురం లో ఆనాటి నాణ్యాలు నిక్షేపం చేయబడి ఉంటాయి అని ఆ నాణేలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది అని తెలుసుకున్నా ఓ ముఠా అటువంటి దేవాలయాల్లో టార్గెట్ చేసింది. గాలి గోపురం శిఖరాలను పగలకొట్టి అందులో నాణ్యాలు దోచుకున్న ఉంటాను. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి పురాతన నాణ్యాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొమ్మల పల్లి లోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో జనవరి 23న గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే సూరి మిస్టరీని ఛేదించారు.దర్యాప్తులో ఇద్దరు ఒడిశాకు చెందిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50 పురాతన నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నాణేలు ఎంతో శక్తివంతమైన నాణ్యలు అని ప్రజల్లో నమ్మించి ఎక్కువ ధరకు కొందర్ని మోసం చేస్తున్నారని పోలీసులు తేల్చారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మాయమాటలు చెప్పే వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

పత్తి పండించి సంపాదించిన డబ్బుని సైబర్ కేటుగాడు దోచేశారు...

Image
సైబర్ నేరగాళ్ల ఓ రైతులను నట్టేట ముంచారు. ఒక క్లిక్ తో 2,76,322/-రూపాయలు మాయం చేశారు. ఎంతో శ్రమించి రైతు పండించిన పంట డబ్బులను రైతు అకౌంట్ నుండి ఆన్లైన్ ద్వారా కొట్టేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా చెన్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ తనకున్న కొద్దిపాటి పొలం తో పాటు ఖాళీగా ఉన్న 20 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ప్రత్తి పంట వేశాడు. ఇద్దరు కొడుకులు సహాయంతో ఏడాది కష్టపడి పత్తి పండించాడు. పండించిన పత్తిని సిసిఐ అడ్డాకుల కేంద్రంలో అమ్మగా వచ్చిన డబ్బుతో 3,41,179/- రూపాయలు రైతు ఎస్బిఐ అకౌంట్ లో ఈనెల 20వ తారీఖున జమ అయింది. ఆ డబ్బు నుండి 50 వేల రూపాయలు అదే రోజు బ్యాంకు ద్వారా డ్రా చేసుకుని మిగిలిన డబ్బును తన చిన్న కొడుకు అయిన సోమశేఖర్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అదే రోజు సోమశేఖర్ తన ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నం చేయగా ఏటీఎంలో డబ్బులు లేనందున ఎనిమిది వేలు మాత్రమే డ్రా చేసుకున్నాడు. మరుసటి రోజు 26వ తారీఖున సోమశేఖర్ సెల్ కు ఐదు నిమిషాల వ్యవధిలో 19 సార్లు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడ...