పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.
నిజామాబాద్, ఇందలబైద్ జాతీయ రహదారి సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. ఇందల్వాయి మండలం గన్నరం దగ్గర పైపు లీక్ అయింది, నీతో రోడ్డుపై త్రాగునీరు వృధాగా పోతుంది. వాటర్ లీకేజ్ ఫౌంటైన్ ను తలపిస్తోంది. రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments