దేశంలో bitcoin రద్దు. భారత్ నుండి కొత్త క్రిప్టో కరెన్సీ...
రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ సర్కార్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. బిట్ కాయిన్ విషయంలోనూ అలాంటి పవర్ ఫుల్ నిర్ణయం తీసుకుంటుంది. బిట్ కాయిన్ కొనుక్కున్న వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిందే. ఇండియాలో బిట్ కాయిన్ పై నిషేధం అనే మాటను త్వరలోనే మనం వినబోతున్నాం. ఈ క్రిప్టోకరెన్సీ కి చెక్ పెట్టాలని భారత ప్రభుత్వం బలంగా అనుకొంటోంది. ప్రస్తుతం బిట్కాయిన్ ధర ఎంతో తెలుసా ఒక కాయిన్ కావాలంటే మేడం 24 లక్షల 74 వేల వంద రూపాయలు చెల్లించాలి. రేటు ఉంది కాబట్టి ఇది పూర్తి సెక్యూరిటీ ఉన్న కరెన్సీ అనుకోవడానికి లేదు. ఈ కరెన్సీ వ్యాల్యూ లేదు. ఏదైనా తేడా వస్తే ఏ కోర్టుకు వెళ్ళలేము. అందువల్ల ఈ కరెన్సీ చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే పోతున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఓ బిల్లు ప్రవేశపెట్టి పోతుంది.దాని ద్వారా ఇండియాలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అన్నింటినీ బ్యాండ్ చేయబోతోంది. దీని బదులు కేంద్రమే ప్రభుత్వం వైపు నుండి అధికారిక డిజిటల్ కరెన్సీని చేయబోతుంది. త్వరలోనే మనం డిజిటల్ కరెన్సీ చూడబోతున్నాం. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలుస్తోంది.
Comments