ఇంగ్లాండు తో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్న కోహ్లీ.
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా మరో సమరానికి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఇంగ్లాండ్ భారత్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆటగాళ్ళు ఇప్పుడే చెన్నై చేరుకుని కోరం టైర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ లకు కెప్టెన్ వహించనున్నాడు. కాగా ఆశిస్తూ జరిగిన మొదటి టెస్ట్ తర్వాత వెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ కు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా క్వారంటైన్ లో కోహ్లీ రూములో ఖాళీగా కూర్చోకుండా తన ఫిట్నెస్ కు పదును పెడుతున్నాడు. హోటల్ రూములోనే జిమ్ములో చెమటలు చిన్ని స్తున్నాడు.కోహ్లీ తన కసరత్తు వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. క్వారంటైన్ రోజుల్లో లో మ్యూజిక్ జిమ్ పరికరాలు ఉంటే చాలు ఇంక రెచ్చి పోవచ్చు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాదా ఇరు జట్టు ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్ తో తొలి టెస్ట్ తర్వాత పేటర్నిటీ లీవ్ పై విరాట్ కోహ్లీ భారత్కు వచ్చే గా. మిగతా మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్గా రహానే సమర్థంగా నడిపించాడు.
Comments